తెలంగాణలో సూపర్ ఎల్ నినో కరువును తీవ్రతరం చేసింది. అదే సమయంలో రాజకీయ వేడిని కూడా పెంచింది. ఈనెల 5న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీ శ్రేణులు కాంగ్రెస్.. సర్కార్
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్హౌస్ మోటార్లను ఆన్ చేసి తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగానికి గోదావరి జలాలను అందించాలని నాగారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
Kannepalli Pump House | ‘ఎల్ నినో ప్రభావం వల్ల వానలు లేవు. గోదావరిలో వరద లేదు. మరి నీళ్లను ఎట్లా ఎత్తిపోస్తరు’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పారు. రాజకీయ దురుద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు�
‘కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నరు. కానీ ఎల్ నినో ప్రభావం వల్ల వానలు కురువడం లేదు. గోదావరిలో వరదలు లేవు. అలాంటప్పుడు ఎలా ఎత్తిపోస్తరు?’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్
‘కూనిరాగాలు తీస్తున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ఏమీ తెలియదు. ఆయన ఉత్త మంత్రి మాత్రమే’ అని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ఎద్దేవాచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Suryapet : కన్నెపల్లి పంప్హౌస్ను తక్షణమే ప్రారంభించి.. ఎండిపోతున్న ఆయకట్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను విడుదల చేయాలని రైతులు, బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు.
పంట పొలాలను బీడు భూములుగా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్ను వెంటనే ప్రా�
కన్నెపల్లి పంప్ హౌస్ను తక్షణమే ప్రారంభించి, ఎండిపోతున్న ఆయకట్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయం వద్ద రైతులు, బీఆర్ఎస్ పార్టీ
Kaleshwaram | ‘ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చేందుకు వంద అబద్ధాలు ఆడుతారు’ అనడానికి కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ వైఖరే నిదర్శనం. కేవలం రెండు పిల్లర్లు కుంగిపోగా.. మొత్తం ప్రాజెక్టే కూలిపోయిందని మొదట ప్రచారం చేసింది క�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 31 నెలలు గడుస్తున్నా మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను ఎందుకు పునరుద్ధరించలేదో రైతులకు సమాధానం చెప్పాలని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి డిమాండ్ చ�
Seethakka | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి పంప్హౌస్ పరిశీలనకు వెళ్తున్న బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాన్వాయ్లో మంత్రి సీతక్క ఇరుక్కున్నారు. ఆదివారం క
KTR | కాళేశ్వరం పంప్హౌస్ నుంచి వెంటనే నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. డిమాండ్ చేశారు. ఒకవేళ నీటిని ఎత్తిపోయకపోతే యాభై, అరువై వేల మందితో క�