రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తున్నదని కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని దుష్ప్రచారం చేస్తూ వచ్చి, ఇప్పుడు లిఫ్టు మోటార్లు ఆన్ చేస్తే జనం వారిని విశ్వసించరని దుర్మార్గంగా ఆలోచిస్తున
కాంగ్రెస్ మంత్రి లక్ష్మణ్ కుమార్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు యాగాలు, హోమాలు చేసినంత మాత్రాన సాగునీళ్లు రావని, కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోసి సాగునీటిని అందించ�
కేసీఆర్కు చెడ్డపేరు రావాలని కుట్రతోనే కన్నెపల్లి పంప్హౌస్లో మోటర్లు ఆన్ చేసి నీళ్లివ్వకుండా ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవవహరిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ మండి�
Padi Kaushik Reddy | లంగాణ రాష్ట్రానికి ఒక రైతే ముఖ్యమంత్రి అయితే ఏవిధంగా ఉంటదనేది చెప్పేందుకు .. ఈ రోజు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మన దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్దదైన, అద్భుతమైన ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంను �
ప్రాణహిత నుంచి వృథాగా పోతున్న జలాలను కన్నెపల్లి పంప్హౌస్ నుంచి ఎత్తిపోసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ఉన్నదని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టంచేశారు.
గోదావరి , కృష్ణానదిలోకి వృధాగా పోతున్నా జలాలను కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి ఎత్తిపోయాలని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు నియోజకవర్గ ఇంచార్జి గొంగిడి సునీతా మహేందర్రెడ్డి , బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూర�
కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేసి రైతుల పంట సాగు సహకరించాలని బీఆర్ఎస్ మండల మాజీ కన్వీనర్, మాజీ ఎంపీటీసీ మైలారం నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Harish Rao | తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం 10 వేల ఎకరాల భూసేకరణ చేసి, 13,296 ఇండ్లు కట్టి పునరావాసం కల్పించింది. రూ. 2052 కోట్లు ఖర్చు చేసి 2016 తర్వాతనే ప్రాజెక్టును పూర్తిస్థాయిలో 20 టీఎంసీలు వినియోగంలోకి తెచ్చిందని మా