Pawan Kalyan | ఇంద్రకీలాద్రిపై (Kanaka Durga Temple) శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు మూలా నక్షత్రం ( Moola Nakshatram) కావడంతో దుర్గమ్మ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయానికి.. 15 మందితో కూడిన నూతన పాలకమండలిని ఏపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన పేర్లను విడుదల చేసింది.
Indrakaran reddy | రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran reddy) విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.
అబిడ్స్ : దేవీ నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గా, శ్రీ నాగలక్ష్మి అమ్మ వార్ల ఆలయం లో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సదాశివపేట : ఆషాఢ మాసం శుక్రవారం చివరి రోజు కావడంతో ఆర్థిక మంత్రి హరీశ్రావు దుర్గభవాని పూజల్లో పాల్గొన్నారు. సదాశివపేట పట్టణంలోని దుర్గభవాని ఆలయంలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రత్యే
బంగారు బోనం| విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న బెజవాడ కనకదుర్గమ్మకి బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్ భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆదివారం అమ్మవారిక