తొలి దశలో 407 పాఠశాలలకు రూ.170 కోట్లు సుదీర్ఘ కాలంగా వేధిస్తోన్న ఇబ్బందులకు ఇక స్వస్తి బృహత్తర కార్యక్రమంగా ‘మన ఊరు -మన బడి’ అమలు నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 1156 ప్రభుత్వ స్కూళ్లు వచ్చే విద్యా సంవత్సరం ప్రార�
ఉమ్మడి జిల్లాలో ముస్తాబైన శైవక్షేత్రాలు ఇందూరు, ఫిబ్రవరి 28: భక్తవశంకరుడు, భోళా శంకరుడు అయిన పరమేశ్వరుడి పూజకు వేళయ్యింది. మహాశివరాత్రి పర్వదిన వేడుకలకు ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. ఉప
నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 28: జిల్లాలో గంజాయి సాగుచేస్తున్న వారితో పాటు క్రయ, విక్రయదారులపై పోలీసులు దాడులను ముమ్మరం చేశారు. అటవీశాఖ ఇచ్చిన భూమి లో గంజాయి సాగుచేస్తున్న నిందితుడిని పక్కా సమాచారంతో పోలీ�
డిచ్పల్లి, ఫిబ్రవరి 28 : ప్రజల్లో సైన్స్పై అవగాహన పెంచాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి అన్నారు. టీయూలో ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహ
పంచాయతీలుగా మార్చి అభివృద్ధి బాట పట్టించారు ఎస్టీ సబ్ ప్లాన్ కింద ప్రత్యేక నిధులు ఇచ్చిన మంత్రి కేటీఆర్ దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు : మంత్రి వేముల మానాల గ్రామంలో అభివృద్ధి పనుల �
దౌర్జన్యం చేస్తే రౌడీషీట్.. పాత నేరస్థులే నిందితులైతే… పీడీ యాక్ట్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు రంగం సిద్ధం చేసిన సీపీ నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 20:అసాంఘిక కార్యకలాపాలపై నిజామాబాద్ �
ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టవద్దు జిల్లాలో లేని సంస్కృతిని తెచ్చావు.. ప్రజా సమస్యలపై దృష్టి సారించు.. టీఆర్ఎస్ కార్యకర్తల జోలికొస్తే రాళ్లతో కొడుతాం నిప్పులు చెరిగిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించిన మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు బీజేపీ మోసపూరిత మాటలను నమ్మొద్దు తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి భీమ్గల్ మున్సిపల్ నూతన చైర్పర్సన్ ప్రమాణస్వీకారోత్సవం