రాష్ట్రంలో నమోదైన 1030 కేసుల్లో రూ.37 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను కాల్చివేసినట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని డ్రగ్స్ హాట్స్పాట్లపై నిరంతర నిఘా కొనసాగుతున్నదని ఎక్సైజ్శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్, ఎస్టీఎఫ్ చేపట్టిన �
ఉమ్మడి వరంగల్ జిల్లాను ఈ నెల 31వరకు గుడుంబా రహిత జిల్లాగా మార్చాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రం నుంచి ఈ నెలాఖరు నాటికి సారా రక్కసిని పారదోలాలనే లక్ష్యంతో ఎక్సైజ్ శాఖ అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా సారా తయారీ కేంద్రాలపై ఎక్కడికక్కడ దాడులు నిర్వహిస్తున్నది. బెల్లం అక్రమ రవాణాను నిరోధ�
రాష్ట్రంలో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్నవారిపై ఉక్కుపాదం మోపుతున్నామని, వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు.