ధికారమే జీవితంగా గడిపిన కాళోజీ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. మంగళవారం పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన కృషిని కేసీఆర్ స్మరించుకున్న�
వరంగల్ నగరాన్ని సాంస్కృతిక కేంద్రంగా కొనసాగించే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం.. కాంగ్రెస్ సర్కార్ హయాంలో కళలకు దూరంగా నిలుస్తున్నద
శతాబ్దాల తరబడి తెలంగాణ భాష వివక్షకు గురైంది. నన్నయ కాలం నుంచి మొదలుకొని 2014 వరకు తెలంగాణ భాష మనకు కాకుండాపోయింది. మన భాష, సంస్కృతి, చరిత్ర అణచివేతకు గురైంది. కాళోజీ, దాశరథి రంగాచార్యులు, బీఎస్ రాములు, అల్లం ర
Jagadish Reddy | తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావు (Kaloji) అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) అన్నారు. నల్లగొండ (Nallagonda) జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ�
ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి (సెప్టెంబర్ 9) సందర్భంగా ఆయన సేవలను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) స్మరించుకున్నారు. బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ అని కీర్తించ
KCR | తెలంగాణ ఉద్యమంలో ప్రజా కవి కాళోజీ స్ఫూర్తి ఇమిడి ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి ( సెప్టెంబర్ 9) సందర్భంగా వారి సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు.
Harish Rao | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రతాపం చూసి పాపం కాళోజీ ఆత్మ ఎంత తల్లడిల్లిందో.. నా గొడవ ఎంత ఘోషించిందో అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
సాధారణ స్థాయి నాయకులు, సాధారణమైన ధోరణులతో ఉండేవారు పార్టీలు మారటం ఆ స్థాయికి, ధోరణికి అనుగుణంగా జరిగేది. వారికి రాజకీయాల్లోకి రావటం నుంచి మొదలుకొని జీవించినంతకాలం అదొక వ్యాపారం మాత్రమే.
Minister Talasani | ఉద్యమమే ఊపిరిగా జీవించిన మహనీయుడు, కవి కాళోజీ నారాయణ రావు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం రవీంద్రభారతిలో నిర్వహించిన కాళోజీ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.
నిర్మల్ : ప్రత్యేక తెలంగాణ కావాలి, రావాలి అని తన జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావు అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజ
పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు నిత్యం పరుల క్షేమం కోసమే పరితపించారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ యాస, భాష, భావుకతకు కాళోజీ సాహిత్యం ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 9న క�