ముషీరాబాద్ : తెలుగు భాషా చైతన్య సమితి-లక్ష్య సాధన ఫౌండేషన్ల ఆధ్వర్యంలో శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వైభవం కవితా సంకలనం ఆవిష్కరణ సభ ఆదివారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగింది. ఈ కార్యక�
బన్సీలాల్పేట్: న్యూబోయిగూడలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో దేవినవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం మూల నక్షత్రం రోజును పురస్కరించుకుని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమ్మవారిని దర్శించుకున్నా�
ముషీరాబాద్ : సామాజిక స్పూర్తితో సాగిన గురజాడ అప్పారావు సాహిత్యం నిత్య నూతనమని అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకరరావు అన్నారు. ఎందరో మాహానుభావుల మధుర స్మృతులతో కార్యక్రమంలో భాగంగా మంగళవారం
ముషీరాబాద్ : తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిన గొప్ప ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని సమాచార హక్కు కమిషనర్ బుద్దా మురళి అన్నారు. గురువారం ఎందరో మాహానుభావుల మధుర స్మృతులతో కార్యక్రమంలో భా�
ముషీరాబాద్ :వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడు గిడుగురామూర్తి పంతులు అని జస్టిస్ బి.మధుసూదన్ అన్నారు.ఎందరో మాహానుభావుల మధుర స్మృతులతో కార్యక్రమంలో భాగంగా ప్రముఖ తెలుగు భాషోద్యమ నాయకులు గిడుగు రామూ�
ముషీరాబాద్ : కిన్నెర ఆర్ట్స్థియేటర్స్ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ రచయిత ఆచార్య ఆత్రేయ శతజయంతిని పురస్కరించు కొని ఆత్రేయ రంగస్థల పురస్కార ప్రదానోత్సవం గురువారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగింది. ఈ క�
ముషీరాబాద్ :అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని తెలంగాణ విముక్తి కోసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సాహితీకారుడు దేవులపల్లి రామానుజరావు అని తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర రావు అన్నార�
ముషీరాబాద్:ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్య రంగంలోని అన్ని ప్రక్రియలలో బముఖ ప్రజ్ఞాపాటవాలను ప్రదిర్శించిన మహోన్నత సాహితీవేత్త వనమామలై వరదాచార్యులు అని తెలంగాణ బీసీ కమిషన్ పూర్వ సభ్యుడు డాక్టర్ వకుల�
ముషీరాబాద్ : సాధన సాహితీ స్రవంతి, త్యాగరాయగానసభల సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ రాధశ్రీ రచించిన రమణాచార్య శతకము ఆవిష్కరణ సభ బుధవారం చిక్కడపల్లి కళా సుబ్బారావు కళా వేదికలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతి�
ముషీరాబాద్ :మానస ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో బహుభాషా కవి సమ్మేళనం, వివిధ రంగాల ప్రముఖులకు కళామానస పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. సోమవారం గానసభ కళాసుబ్బారావు కళావేదికలో జరిగిన ఈ కార్యక్ర
ముషీరాబాద్ :ఇటీవల సెన్సార్ బోర్డు సభ్యునిగా నియమితులైన త్యాగరాయగానసభ అధ్యక్షుడు కళా జనార్థనమూర్తి కి అభినందన సత్కార సభ సోమవారం గానసభలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి డాక
హైదరాబాద్ : శారీరక, మానసిక పరిమితులకు అతీతంగా సాధకునికి అవసరమైన మార్గదర్శనం చేస్తూ ఆంజనేయస్వామివారి మంత్రమయ గ్రంధాన్ని ‘ జయఘోష’ గా అందించే భాగ్యం తనకు కలగడం కొండగట్టు ఆంజనేయస్వామి అనుగ్రహమేనని నిజా�