Taliban | కాబుల్ విమానాశ్రయంపై బాంబు దాడి వెనుక సూత్రధారి అయిన ఉగ్రవాదిని ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ను పాలిస్తున్న తాలిబన్ ప్రభుత్వం చంపిందని అమెరికా అధికారి తెలిపారు. ఆ అనుమానిత సూత్రధారి ఐఎస్-కే ఉగ్రవాద స
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ) గురువారం ప్రకటించింది. తాలిబన్ల అతి జోక్యమే దీనికి కారణమని ఆరోపించింది. అమె�
న్యూఢిల్లీ : గత నెలలో కాబూల్ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 200 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదిని ఐదేండ్ల కిందట ఢిల్లీలో అరెస్ట్ చేసి ఆపై ఆప్ఘనిస్ధాన్కు తరలించారని ఉగ్ర సంస్థ ఐసి�
Afghan Police | తాలిబన్ల పిలుపుతో ఆఫ్ఘన్ పోలీసులు మళ్లీ విధుల్లో చేరారు. ఆగస్టు నెలలో తాలిబన్లు ఆఫ్ఘన్ను స్వాధీనం చేసుకున్న తర్వాత పోలీసులు భయపడి తమ విధులకు దూరంగా ఉన్న విషయం విదితమే. తాలిబన్ క�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత తొలిసారి అంతర్జాతీయ విమానం కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. ఆగస్ట్ 30న అమెరికా, విదేశీ దళాలు ఆ దేశం నుంచి పూర్తిగా వైదొలగ
కాబూల్: ఆప్ఘనిస్థాన్ మరోసారి తాలిబన్ల వశం కావడంతో ఆ దేశ మహిళలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇటీవల దేశం వీడిన కొందరు మహిళలు కాబూల్ ఎయిర్పోర్ట్ బయట బలవంతపు వివాహాలు చేసుకోవాల్సి వచ్చింది. అమెరికా సైనిక వ�
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా, నాటో సేనల శకం ముగిసింది. అగ్రరాజ్య బలగాలు నిన్న ఆ దేశాన్ని వీడివెళ్లాయి. ఆఫ్ఘన్లో 20 ఏళ్ల యుద్ధానికి అమెరికా ఫుల్స్టాప్ పెట్టింది. అయితే కాబూల్ విమానాశ్రాయాన్ని �
అమెరికాపై తాలిబన్లు( Taliban ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఓ పేలుడు పదార్థాలు ఉన్న వాహనాన్ని డ్రోన్ సాయంతో అమెరికా బలగాలు పేల్చేసిన విషయం తెలుసు కదా.
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత దేశం నుంచి బయటపడటానికి వేలాది మంది ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. రెండు వారాలుగా ఇలా కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర వేల మంద
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) రాజధాని కాబూల్లో గురువారం రెండు ఆత్మాహుతి దాడులు జరిగిన విషయం తెలుసు కదా. ఈ దాడుల్లో వంద మందికిపైగా మరణించారు. దాని తాలూకు రక్తపు మరకలు ఇంకా చెదిరిపోనే లేదు.. దేశం విడిచి వ�
కాబూల్ : కాబూల్ విమానాశ్రయంలో బాంబు పేలుళ్ల ఘటనను తీవ్రంగా పరిగణిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటాడి వారు తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తామ