కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఫోన్లు ట్యాపింగ్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉన్నదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హైకోర్టుకు నివేదించింది.
ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారన్న అభియోగాలతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు మరికొందరు ఇతరులపై సీబీఐ నమోదు చేసిన కేసులకు సంబంధించి నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జి పిటిషన్లను ఏప్రి�
అపార్ట్మెంట్ సెల్లార్ (స్టిల్ట్ ఫ్లోర్)లో వాచ్మెన్ నివాస గదితోపాటు రెండు మరుగుదొడ్లను నిర్మించుకోవచ్చునని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2012 భవన నిబంధనల ప్రకారం ఆ నిర్మాణాలకు వీలున్నదని గుర్త
తెలంగాణలోని అన్ని జిల్లా కోర్టుల్లో జిల్లా జడ్జీల పోస్టులకు తెలంగాణ కోర్టుల్లో ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాదులే అర్హులని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్కుమార్
హైదరాబాద్ ఎల్బీనగర్ కూడలిలో గిరిజన మహిళ వీ లక్ష్మిపై పోలీసులు దాడికి పాల్పడిన ఘటనపై దర్యాప్తు నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
పిల్లల సంరక్షణ, పునరావాసం కోసం ఉద్దేశించిన జువైనల్ జస్టిస్ చట్టాలను సమర్థంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ �