ప్రజాప్రాతినిధ్య చట్టం -1951లో నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల్లో తమకు ఫలానా గుర్తునే కేటాయించాలని అభ్యర్థులు కోరుకునే అవకాశం చట్టంలో లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలియజేసింది.
హైదరాబాద్, హయత్నగర్ నుంచి సాహెబ్నగర్కు వెళ్లే ప్రధాన రహదారిపై జనావాసాల మధ్య మద్యం షాపునకు ఎలా అనుమతించారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేయడంలో ఇకపై జాగ్రత్తగా వ్యవహరించాలని హైకోర్టు కరీంనగర్ టూటౌన్ ఎస్హెచ్వోను హెచ్చరించింది.
ఏపీ సచివాలయ ఉద్యోగుల మ్యూచ్యువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది.
నాంపల్లిలోని బజార్ఘాట్ అగ్ని ప్రమాద ఘటనకు కారణాలు తెలియజేస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అగ్ని ప్రమాద ఘటనకు బాధ్యులైన వారిపై తీసుకున్న చర్యలను వివరి�
ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయకుండా అలంపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి నామినేషన్ను తిరసరించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్ట�