Court Judge Suicide | మహిళా న్యాయమూర్తి ఆత్మహత్యకు పాల్పడింది. (Court Judge Suicide) ప్రభుత్వ నివాసంలో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. ఈ విషయం తెలిసిన జిల్లా జడ్జి, న్యాయశాఖ అధికారులు, ఎస్పీ, పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఆమె ఇంటికి చే
న్యాయమూర్తిగా తీర్పులు వెలువరించిన వారు ప్రభుత్వం కల్పించే లాభదాయక పదవులను తీసుకోవచ్చా? ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బ తీయడం కాదా? అన్న అంశంపై ఇటీవల న్యాయవర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది.
Delhi High Court | తన పిటిషన్ను కొట్టివేసిన న్యాయమూర్తికి మరణ శిక్ష విధించాలని కోరుతూ ఒక వ్యక్తి హైకోర్టులో (Delhi High Court) పిటిషన్ దాఖలు చేశాడు. పరిశీలించిన ధర్మాసనం, న్యాయమూర్తిని కించపరచడంతోపాటు కోర్టు ధిక్కారానికి �
ఆర్బీఐ గుర్తింపు పొందిన బ్యాంకుల్లోనే డబ్బులు దాచుకోవాలని సీఐడీ పోలీసు విభాగం అడిషనల్ డీజీ మహేశ్ భావగత్ సూచించారు. మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి ఆదేశాల మేరకు బుధవారం నాంపల్లి కోర్టులో కృషి బ్యాంక�
ఒక కేసు విచారణ నుంచి జడ్జిని తప్పిస్తూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వు హైకోర్టు, సుప్రీం కోర్టు మధ్య వివాదానికి దారి తీసింది. విచారణ నుంచి తనను తొలగించిన కేసుకు సంబంధించిన వివరాలు అర్ధరాత్రిలోగా అంది
ఉన్నత న్యాయస్థానాలలో జడ్జీల నియామకం విషయంలో కేంద్రం, సుప్రీంకోర్టు కొలీజియం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన రోజు రోజుకూ పెరుగుతున్నది. తాజాగా కేంద్ర న్యాయ శాఖ కొలీజియంపై కుల వివక్ష ఆరోపణలు చేసినట్టు ప్రముఖ �
అమెరికాలో ప్రవాస భారతీయురాలు జూలీ మాథ్యూ చరిత్ర సృష్టించారు. టెక్సాస్లోని ఫోర్ట్ బెండ్ కౌంటీ కోర్టు జడ్జిగా ఆమె వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి అయిన రిపబ్లికన్ అభ్యర్థి ఆండ్రూపైన ఆమె �
నిజామాబాద్ జిల్లాలో రైతు నుంచి లంచం తీసుకొని రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన వీఆర్వోకు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.15 వేల జరిమానా విధిస్తూ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి పి.ల�
దేశంలో పై కోర్టు నుంచి కింది కోర్టుల వరకు లక్షల సంఖ్యలో కేసులు పేరుకుపోతున్న విషయం తెలిసిందే. దీనికి కారణం సరిపడా కోర్టులను ఏర్పాటు చేయకపోవడం, న్యాయవాదుల కొరత అనే వాదనలు ఉన్నాయి
కోర్టు తీర్పులపై ఎవరైనా నిర్మాణాత్మకమైన విమర్శలు చేయవచ్చని, అయితే విమర్శకులు ఈ విషయంలో న్యాయమూర్తులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోకూడదని సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూ యూ లలిత్
నేడు ప్రమాణ స్వీకారం హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ న్యాయవాది చాడ విజయభాస్కర్రెడ్డిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీచేశారు. హైకోర్ట�
జ్ఞాన్వాపీ మసీదు కేసు విచారణను సుప్రీంకోర్టు వారణాసి సివిల్ జడ్జి నుంచి జిల్లా జడ్జికి బదిలీ చేసింది. కేసులో ఉన్న సంక్లిష్టత, సున్నితత్వం దృష్ట్యా ఈ కేసు విచారణకు అనుభవం ఉన్న సీనియర్ జడ్జి