జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు అధికార దుర్వినియోగం చేశారని, ఈ గెలుపే కాంగ్రెస్కు చివరిది అవుతుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమ ర్శించారు. మహబూబాబాద్ జిల్లా కురవిలో మండల కే�
విద్యుత్తు సంస్థల్లోని ఉద్యోగుల వేతన సవరణకు పీఆర్సీ కమిటీని నియమిస్తామని ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇచ్చారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని తెలిపారు.
ఉప ఎన్నికలో విజయదుందుభి మోగించేందుకు పదునైన ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూసుకుపోతుంటే ఏం చేయాలో తోచక కాంగ్రెస్ శ్రేణులు హైరానా పడుతున్నాయి. ప్రచారంలో గులాబీ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి
జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అభ్యర్థి నవీన్యాదవ్ను ఓడించేందుకే హైడ్రా అధికారులు ఎన్నికల సమయంల�
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, సీఎం రేవంత్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చంటి రాహుల్ కిరణ్ అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బ�
జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు కాం గ్రెస్కు చెంపపెట్టులా ఉండాలని.. ఆరు గ్యారెంటీలతో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను రేవంత్ సర్కారు నిండా ముంచిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ న్రెడ్డ
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు.. రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్నాయి. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంలో నిండా మునిగిపోయింది. ఫలితంగా ప్రజానీకం తీవ్ర అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొన్నది.
BC JAC | ఉమ్మడి పోరాటాలకు ఒక్కటైన బీసీ సంఘాల జేఏసీలో కాంగ్రెస్ చిచ్చిపెట్టింది. 42% సాధనే లక్ష్యంగా సాగే బీసీల పోరాటంపై నీళ్లు చల్లే ప్రయత్నం చేసింది. మళ్లీ ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిగా చేసేందుకు కుయుక్త
హైడ్రా పేరుతో బుల్డోజర్లను తమ గుడిసెల మీదికి, ఇండ్ల మీదికి తోలి కూలగొడుతున్న కాంగ్రెస్ నాయకులను, తమకు నిలువ నీడ లేకుండా చేస్తున్న ప్రభుత్వ పెద్దలను ఓటు కోసం వచ్చినప్పుడు గల్లా పట్టి నిలదీయాలని జూబ్లీహ�
జూబ్లీహీల్స్ ఉప ఎన్నికల నేపథ్యం లో బుధవారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు నగరంలో పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బోరబండ ఇందిరానగర్లో నిర్వహించిన తనిఖీల్లో అక్�
పెన్షనర్ల బకాయిలు వెంటనే చెల్లించకపోతే ఉద్యమమేనని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 200 మందితో నామినేషన్లు వేస్తామని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ హెచ్చరించింది. 2024 మార్చి