రాజకీయాల కోసం తన కుటుంబంపై కొందరు కుట్రలు చేస్తున్నారని, నియోజకవర్గమే కుటుంబంగా భావించిన మాగంటి గోపీనాథ్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చిల్లర ప్రయత్నాలు ప్రారంభించారని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ముస్లింల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆలిండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ ముస్లిం ఫౌండేషన్ తీవ్రంగా ఖండించింది. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం సాయంత్రం �
‘ప్రతీ ఇంటి ఆడబిడ్డకు నెలకు రూ.2,500 ఇస్తనన్నవు.. ఏమైంది? కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఇస్తానన్నవు.. ఎప్పుడిస్తవు? విద్యార్థినులకు స్కూటీలు ఎప్పుడు పంపిణీ చేస్తవు? ఆటో డ్రైవ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నిర్వహించే రోడ్షోలో సెక్యూరిటీ కోసం డ్రోన్లకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నగర పోలీస్ కమిషనర్ సజ్జన�
కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ఓటరును అభ్యర్థించారు. జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక సందర్భంగా శనివారం రాజేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకు
అధికారంలోకి రావడానికి నోటికి వచ్చిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు ఉప ఎన్నిక ప్రచారంలో కడిగిపారేస్తున్నారని.. స్వయంగా ప్రచారం చేస్తున్న మంత్రులను హామీల సంగతేంటని ప్రజలు �
జూబ్లీహిల్స్ విజయంతో బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్రెడ్డి, తాండూర్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సోమాజీగూడ డివిజన్ అ
తండ్రి దౌర్జన్యాలను కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ పునికి పుచ్చుకున్నాడని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎ
8వ తేదీన షేక్పేట, యూసుఫ్గూడ, రహ్మత్నగర్ డివిజన్లలో రోడ్ షో నిర్వహించనున్నారు. అలాగే 9వ తేదీ ప్రచార చివరి రోజున షేక్పేట నుంచి బోరబండ వరకు నిర్వహించే బైక్ ర్యాలీతో కేటీఆర్ ప్రచార కార్యక్రమాన్ని ముగ�