భారత సైన్యం దేశవ్యాప్తంగా పలు కీలక ప్రదేశాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన నవతరం రక్షణ వ్యవస్థలను పరీక్షిస్తున్నది. జోషీమఠ్, పోఖ్రాన్, బబినా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లలో కూడా ఇటువంటి సామర్థ్య అభివృద్ధి ప�
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ పేరు చెప్పగానే ఇటీవల ఆ ప్రాంతం కుంగిపోతున్నదనే వార్తలే గుర్తుకువస్తాయి. జోషీమఠ్ చోటా చార్ధామ్ యాత్రలో ఓ మజిలీ. కాబట్టి, కేదార్నాథ్, బదరీనాథ్, గంగోత్రి, యమునోత్రి సందర్శనక�
దోడా జిల్లా అధికారులు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందాలు ఈ ప్రాంతానికి చేరుకున్నాయి. పగుళ్లిచ్చిన ఇండ్లను పరిశీలించాయి. జోషిమఠ్ మాదిరిగా ఈ ప్రాంతం కూడా కుంగుతున్నదని దోడా జిల్లా కలెక్టర్ తెలిపా�
ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించింది. జియాలజిస్టులు, ఉన్నతాధికారులతో కూడిన బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించింది. పగుళ్లిచ్చిన ఇళ్లను అధికారులు పరిశీలించారు. ఇళ్ల పగుళ్లకు కారణాలను తెలుసుక
ఉత్తరాఖంలోని జోషిమఠ్ తరహాలోనే మరో రెండు నగరాల్లోనూ ఇండ్లలో పగుళ్లు ఏర్పడుతుతున్నాయి. పుణ్యస్థలమైన జోషిమఠ్లో ఇప్పటికే 678 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇక రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్లోనూ ఇలాంటి పరిస్థితులే కన్�
ఉత్తరాఖండ్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతం జోషీమఠ్లో కూల్చివేత పనులకు తాత్కాలిక బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీగా మంచు కురుస్తోంది. దీనికి తోడు వర్షం పడుతుండటంతో కూల్చివేత పనులను తీవ్ర ఇబ్బ
Joshimath | ఉత్తరాఖండ్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతం జోషీమఠ్లో (Joshimath) భారీగా మంచు కురుస్తున్నది. దీంతో ప్రమాదపుటంచున ఉన్న ఆధ్యాత్మిక కేంద్రంలో భారీగా హిమం పేరుకుపోతున్నది.
ఉత్తరాఖండ్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతం జోషీమఠ్ ఏటా 10 సెంటీమీటర్లు కుంగిపోతున్నదని తాజా అధ్యయనంలో తేలింది. 2018 నుంచి ఈ కుంగుబాటు ప్రారంభమైందని వెల్లడైంది.
ఉత్తరాది రాష్ట్రాలను మంచుదుప్పటి కప్పేసింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రినాథ్ ఆలయాన్ని మంచుదుప్పటి కప్పే�
Dharamshala | హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో (Dharamshala) స్వల్ప భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 5.17 గంటలకు ధర్మశాలలో భూమి కంపించింది. దీని తీవ్రత 3.2గా నమోదయిందని
ఉత్తరాఖండ్లోని ప్రఖ్యాత టూరిస్టు ప్రాంతం జోషీమఠ్ కుంగిపోతున్న విషయం తెలిసిందే. పట్టణంలోని పలు ప్రాంతాల్లో భూమి కోతకు గురికావడం, పగుళ్లతో భయానక పరిస్థితి నెలకొంది. పట్టణంలో మొత్తంగా దాదాప�
Joshimath sinking ఉత్తరాఖండ్లోని ప్రఖ్యాత టూరిస్టు ప్రాంతం జోషీమఠ్ కుంగిపోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ పట్టణంపై భారత అంతరిక్ష సంస్థ ఓ కొత్త రిపోర్ట్ను రిలీజ్ చేశారు. డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 8వ �