కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది. ఇటీవలే పార్లమెంట్ ఎన్నికలు ముగియగా.. తాజాగా, ఒకేసారి 20 మందిని ట్రాన్స్ఫర్ చేసింది.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 87 సెంటర్లలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. మొత్�
పొద్దంతా ఎండ దంచికొట్టగా ఆదివారం సాయంత్రం ఆకస్మాత్తుగా ఈదురుగాలులతో వర్షం కురిసింది. రోడ్లపై చెట్లు, స్తంభాలు విరిగిపడడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్లలో బిర
రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన ఎన్నికల సంఘం, తాజాగా బోగస్ ఓట్లపై దృష్టిపెట్టింది.