రేవంత్రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సమరశంఖం పూరించింది. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకపోవడం, డిమాండ్లను నెరవేర్చకపోవడం, కమిటీల పేరుతో తాత్సారం చేయడం, పైగా అవమానిం�
ఆర్టీసీలోని అన్ని ట్రేడ్ యూనియన్లు ఒకే జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)గా ఏర్పడి సమస్యలపై పోరాడాలని నిర్ణయించాయి. సంఘాలు ఇటీవల వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడంతో సమ్మె నోటీసులను ప్రభుత్వం తక్కువగా అంచ
రాజీవ్ రహదారి రోడ్డును 200 అడుగులకు విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీవ్ రహదారి ఆస్తుల యజమానుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కన్వీనర్ సతీశ్ గుప్తా ఆధ్వర్యంలో సోమవారం భారీ
రాష్ట్రంలోని సంక్షేమ శాఖ గురుకులాల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి గురుకుల టీచర్ల సంఘాలన్ని ఏకమయ్యాయి. వేర్వేరు పద్ధతుల్లో డిమాండ్లు సాధించుకునేందుకు రెండు జేఏసీలుగా ఏర్పడ్డాయి.
వస్త్ర పరిశ్రమ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు ఇవ్వక, బకాయిలు విడుదల చేయక సర్కారు సాంచాలకు సంకెళ్లు విధించింది. పనులు లేక ఉపాధి కోల్పోయిన నేతన్నలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు.