తాము తయారు చేసే ఉత్పత్తులు ఎంతో సురక్షితమైనవని, కొందరు ఆరోపిస్తున్నట్టుగా అందు లో ఆస్బెస్టాస్ పదార్థాన్ని వాడటం లేదని ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ స్పష్టం చేసింది. తాము ఉత్పత్తి
Johnson and Johnson vaccine | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యూరోపియన్ యూనియన్లో విలయం సృష్టిస్తున్నది. కొత్త స్ట్రెయిన్ బారినపడ్డ ఓ వ్యక్తి ఇప్పటికే
లండన్ : తమ కొవిడ్-19 వ్యాక్సిన్ రెండో డోసుతో మెరుగైన వ్యాధి నిరోధక స్పందన లభిస్తోందని జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించింది. జాన్సన్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న ఆరు నుంచి ఎనిమిది నెలల తర్వాత
న్యూఢిల్లీ: జాన్సన్ అండ్ జాన్సన్ ( Johnson & Johnson ) ఇవాళ కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం దరఖాస్తు చేసుకున్నది. 12 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వారిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిచేంందుకు జాన్సన్ కంపెన�
johnson and johnson vaccine | భారత్లోకి మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్ఫుత్నిక్ వీ టీకాలు అందుబాటులోకి వచ్చేశాయి. కరోనా వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో త్వరలోనే మరో టీకా అందుబాట�
Single Dose Covid Vaccine | కరోనా వైరస్ కోసం సింగిల్ డోసు వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ శుక్రవారం దరఖాస్తు చేసుకుంది.
అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ (Johnson & Johnson) సంస్థ ఇండియాలో తన సింగిల్ డోస్ వ్యాక్సిన్ అనుమతి కోసం చేసుకున్న దరఖాస్తును ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీ�
వాషింగ్టన్ : అమెరికాకు చెందిన ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) కొత్త వార్నింగ్ ఇచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా తీసుకున్నవారిలో అరుదైన నాడీ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు చెప్పింది. గు�
లండన్: సింగిల్ డోసు జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు బ్రిటన్ శుక్రవారం పచ్చజెండా ఊపింది. బ్రిటన్ ఆరోగ్య మంత్రి మ్యాట్ హేంకాక్ ఈ సంగతి వెల్లడించారు. విజయవంతమైన బ్రిటన్ టీకాల కార్యక్రమానికి ఈ కొత్త టీకా దన్నుగ�
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వానికి అమెరికా ఫార్మాసూటికల్ కంపెనీ ఫైజర్ మంచి ఆఫర్ ఇచ్చినట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి గురువారం వెల్లడించారు. లాభం తీసుకోకుండానే ప్రభుత్వానికి తమ కరోనా వ్యాక్సిన్�
వాషింగ్టన్: కరోనా మహమ్మారిని తరిమేయడానికి వచ్చిన సింగిల్ డోస్ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వినియోగాన్ని అమెరికా తాత్కాలికంగా నిలిపేసింది. ఈ వ్యాక్సిన్ కారణంగా అరుదైన, తీవ్రమైన రక్త�
న్యూఢిల్లీ: కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటం, వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్న వేళ ఇండియాకు కాస్త ఊరట కలిగించే వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికం ముగిసే నాటికి దేశంలో మరో ఐదు కరోన�