రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రైతుబంధు డబ్బులు ఇవ్వాలని జిన్నారంలో రైతులు మహాధర్నా నిర్వహిస్తున్నారు. శనివారం సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రమైన జిన్నారంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు మహా ధర
నారాయణపేట జిల్లా మరికల్ మండలం జిన్నారం ప్రాథమిక పాఠశాలలో నెల రోజులుగా మధ్యాహ్న భోజనం నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉన్న వంట ఏజెన్సీకి బిల్లులు రాకపోవడంతో మధ్యాహ్న భోజనం నిల�
సంగారెడ్డి జిల్లాలో (Sangareddy) డ్రగ్ మాఫియా గుట్టురట్టయింది. జిల్లాలోని జిన్నారంలో యాంటీ నార్కోటిక్ పోలీసులు-సంగారెడ్డి జిల్లా పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.
బీఆర్ఎస్ నిర్వహించే ఏ కార్యక్రమానికైనా జనం ఉరకలై సాగుతారు. గులాబీ పార్టీని గుండెల్లో పెట్టుకున్న ప్రజలు ప్రస్తుతం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నిర్వహిస్తున్న ‘ఆత్మీయ సమ్మేళనాలకు ఊరూవాడా కదలివస్తు
ఎల్బీనగర్ : మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతచారి చిరస్మరణీయుడని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. శ్రీకాంతచారి వర్థంతి సందర్భంగా ఎల్బీనగర్లోని శ్రీకాంతచారి విగ్రహానికి పూలమాలలు వేసి ని�
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి జిన్నారం, సెప్టెంబర్13 : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు మెరుగైన విద్యనందిస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. జి
సరాక లాబొరేటరీలో అగ్ని ప్రమాదం | సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గడ్డపోతారం పారిశ్రామికవాడలోని సరాక లాబొరేటరీస్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి.. అగ్నికీలలు ఎగిసి�