ఒక్కోసారి అంతే కేవలం ఒక పోస్టర్ చూస్తే సినిమా స్టోరీ చెప్పొచ్చు..అలా చెప్పగలుగుతున్నాము అంటే దర్శకుడి విజన్ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్ (Jeethu Joseph)అందరికంటే ముందు ఉంటా
మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన మలయాళ సూపర్ హిట్ చిత్రం దృశ్యం 2. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీ ప్రతి ఒక్కరిని అలరించడమే కాకుండా
విక్టరీ వెంకటేష్ గుట్టుచప్పుడు కాకుండా దృశ్యం 2 సినిమాని స్టార్ట్ చేశాడు..అలాగే పూర్తి కూడా చేశాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు కూడా. మలయాళ దర్శకుడు జీతూజోసఫ్ డైరక్షన్ లో తెరకెక్కిన దృశ్యం 2 స