దేశవ్యాప్తంగా ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఆల్ ఇండియా ఓపెన్ క్యాటగిరి సెషన్ -2 ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్టు కోదాడ రేస్ ఐఐటి
జేఈఈ మెయిన్ ఫలితాల్లో మధిరకు చెందిన పాగి శశాంక్ ర్యాంక్ సాధించాడు. జాతీయస్థాయిలో ఎస్సీ క్యాటగిరి విభాగంలో 8,415 ర్యాంక్ సాధించి ప్రతిభ కనబరిచాడు. ఈ సందర్భంగా శశాంక్ను తల్లిదండ్రులు, స్థానికులు అభినంది
జేఈఈ మెయిన్స్కి సంబంధించి గురువారం విడుదలైన ఫలితాల్లో తమ కళాశాలలు అధిక పర్సంటైల్స్తో సత్తా చాటినట్లు ఖమ్మంలోని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రకటించాయి. తమ కళాశాలల విద్యార్థులు జాతీయస్థాయి ర
కరీంనగర్ జిల్లాకేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల (ఎస్వీజేసీ) విద్యార్థులు గురువారం విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విజయదుందుభి మోగించారు.
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ట్రినిటీ ఐఐటీ, నీట్ అకాడమీ విద్యార్థులు తమ సత్తా చాటారని విద్యాసంస్థల ఫౌండర్ దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జనవరి 24నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ ఫలి
జేఈఈ ఫలితాల్లో రిషి కళాశాల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. ఈ ఫలితాల్లో ఉత్తమ పర్సంటైల్ సాధించిన విద్యార్థులను మంగళవారం జిల్లా ఇంటర్మీడియట్ అధికారి డాక్టర్ శ్రీధర్సుమన్ ప్రత్యేకంగా అభినందించార�
జేఈఈ మెయిన్ పరీక్షల్లో గౌలిదొడ్డి సాంఘిక, సంక్షేమ గురుకుల బాలుర కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. ఎర్రంబాటి సాయిరామ్ (99.46) ప్రథమ, ఉటుకూరి వెంకటేశ్ (99.31) ద్వితీయ స్థానంలో నిలిచారు.
జేఈఈ మెయిన్స్లో ఖమ్మంలోని ప్రైవేట్ కళాశాలలు పర్సంటైల్తో సత్తా చాటినట్లు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రకటించాయి. విద్యార్థులు జాతీయస్థాయిలో సత్తా చాటారని పేర్కొన్నారు.
జేఈఈ మెయిన్స్లో ఖమ్మంలోని ప్రైవేట్ కళాశాలలు అత్యుత్తమ ర్యాంకులతో సత్తా చాటినట్లు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ నెల 6 నుంచి 15 వరకు జేఈఈ మెయిన్స్-2 పరీక్షలను నిర్వహించారు. శనివారం విడుదలైన