జేఈఈ మెయిన్ ఫలితాల్లో నారాయణ విద్యార్థులు 10 లోపు 6 అత్యుత్తమ ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించారని నారాయణ విద్యాసంస్థల ఎండీలు పీ సింధూరనారాయణ, పీ శరణినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
జేఈఈ మెయిన్ ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్స్ పూర్వ విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో మొదటి 100లోపు ర్యాంకుల్లో 17 ర్యాంకులు సాధించి సత్తా చాటారని ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
జేఈఈ మెయిన్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో విజయఢంకా మోగించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి, ప్రభంజనం సృష్టించారని ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఏ వరదారెడ్డి తెలిపారు.
జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. బుధవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) జేఈఈ మెయిన్ 2024 ఫలితాలను వెల్లడించింది. ఇందులో 56 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోర్ చేయగా వీరిలో
జేఈఈ మెయిన్ పరీక్షల్లో గౌలిదొడ్డి సాంఘిక, సంక్షేమ గురుకుల బాలుర కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. ఎర్రంబాటి సాయిరామ్ (99.46) ప్రథమ, ఉటుకూరి వెంకటేశ్ (99.31) ద్వితీయ స్థానంలో నిలిచారు.
JEE Main | ఐఐటీలు, ఎన్ఐటీలు వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జీఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్ష తేదీలు మారాయి. ఈ పరీక్ష తేదీలను మారుస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయం తీసు�
జేఈఈ మెయిన్-1 పరీక్షలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24న పేపర్-2 (ఏ) బీఆర్క్, పేపర్ -2 (బీ) బీ ప్లానింగ్ పేపర్లకు పరీక్ష నిర్వహించనున్నారు.
జేఈఈ మెయిన్2024కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రికార్డుస్థాయిలో 12.3లక్షల దరఖాస్తులొచ్చాయి. ఏటా ఈ పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. జేఈఈ2023 జనవరి, ఏప్రిల్లో నిర్వహించిన రెండు సెషన్లతో పోల్చితే ఈసా
JEE Syllabus | జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ను గురువారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. దీంతోపాటు పరీక్ష సిలబస్ను కూడా ప్రకటించింది. ఈసారి సిలబస్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకొన్నది. ఫిజిక్స్, కెమ�
దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్ సంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE Main- 2024) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం (నవంబర్ 1న)�
NEET | 2024 -25 విద్యాసంవత్సరానికి సంబంధించి పలు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల క్యాలెండర్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. జేఈఈ మెయిన్, నీట్, సీయూఈటీ, నెట్ వంటి పరీక్షల తేదీలను వెల్లడించింది.