ములుగుటౌన్, నవంబర్ 8 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ఎంఈవో, హెచ్ఎంలతో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాల్సిన చర్యలపై సోమవారం ఆయ�
సిబ్బంది నుంచి డబ్బులు వసూళ్లుఫైల్స్ నిలిపివేయడంతో ఇబ్బందులుసర్క్యులర్ జారీ చేసినా మారని తీరువరంగల్ చౌరస్తా, ఆగస్టు 14 : దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడినట్లుగా ఉంది ఎంజీఎంలోని ప్రభుత్వ ఉద్యోగుల ప�
ఈ నెల 16 నుంచి రూ.50వేలలోపు రుణాల మాఫీమంత్రి సత్యవతిరాథోడ్కేసముద్రంలో డీసీసీబీ బ్రాంచ్ ప్రారంభంరైతులు, మహిళలకు రూ.7.25 కోట్ల రుణాల పంపిణీకేసముద్రం, ఆగస్టు 12 : రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ�
భూపాలపల్లి టౌన్, జూలై 26 : జిల్లా కేంద్రంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ కృష్ణ ఆదిత్య శంకుస్థాపన చేశారు. భూపాలప�
భూపాలపల్లి రూరల్, జూలై 23: అవయవ దానానికి ముందుకు రావాలని జీవనధాన్ రాష్ట్ర పీఆర్వో తాటి పవన్రెడ్డి అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని మిలీనియం క్వార్టర్స్లో నివసిస్తున్న అయిత హరీశ్(30) ఈనెల14న బ్రెయిన్ డెడ
నేరాల నియంత్రణలో దేశంలోనే ప్రత్యేకంమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుమామునూరు క్యాంపులో స్పోర్ట్స్ డేమంత్రితో కలిసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే అరూరి,కరీమాబాద్, జూలై 18: నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు దేశ
ఏటూరునాగారం మాస్టర్ప్లాన్ను సీఎం దృష్టికి తీసుకుపోతాంమంత్రి సత్యవతి రాథోడ్ఏటూరునాగారంలో పల్లె నిద్రఏటూరునాగారం, జూలై 2 : పల్లె ప్రగతిలో ప్రజల భా గస్వామ్యం పెంచాలని, చేస్తున్న పనులను ప్రతి గ్రామ సభల�
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి48 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీచిట్యాల, జూన్ 24 ; కరోనా సంక్షోభంలోనూ అత్యంత సమర్థంగా సంక్షేమ పథకాల్ని అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని భూపాలపల్లి ఎమ్మెల్�