PM Modi | భారత పర్యటన (India Tour) కు వచ్చిన జపాన్ ప్రధాని (Japan PM) సనాయె తకాయిచి (Sanae Thakaichi) ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) సాదరంగా ఆహ్వానించారు. గురువారం ఇరువురు నేతలూ సంయుక్త మీడియా సమావేశం (Media Conference) లో పాల్గొన్నారు. ఈ సందర్భంగ
Donald Trump : ఇరాన్పై దాడి ఘటనను పెరల్ హార్బర్తో పోల్చారు ట్రంప్. జపాన్ ప్రధాని సనేయి తకాయిచితో మీడియా సమావేశం నిర్వహించిన సమయంలో.. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ బదులు ఇచ్చారు. పెరల్ హార�
Japan PM | అతివాద నేతగా పేరున్న సనే తకాయిచి (Sanae Takaichi) జపాన్ (Japan) తొలి మహిళా ప్రధాని (First female Prime Minister) గా ఎన్నికయ్యారు. జపాన్ పార్లమెంట్ మంగళవారం సనే తకాయిచిని ప్రధానిగా ఎన్నుకుంది. పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా ప్రధాన�
PM Modi | జపాన్ ఇటీవల సంభవించిన భూకంప విషాదాన్ని మిగిల్చింది. ఈ భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయిన 64 మంది కుటుంబాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాక
G-7 Uummit | తూర్పు ఆసియా దేశమైన జపాన్లోని హిరోషిమా నగరంలో G-7 (Group of Seven) దేశాల శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ్టి నుంచి 21 మే వరకు మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి.
Japan PM Kishida: కిషిదాను టార్గెట్ చేశారు. పైప్ బాంబుతో అటాక్ చేశారు. అయితే జపాన్ ప్రధాని ఆ దాడి నుంచి తప్పించుకున్నారు. ఓ మీటింగ్లో ప్రసంగం స్టార్ట్ చేయడానికి ముందే ఆయనపై హత్యాయత్నం జరిగింది.
రష్యా- ఉక్రెయిన్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై జపాన్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ప్రతీ ఒక్క దేశం వారి వారి సొంత నిర్ణయాలు తీసుకునే
టోక్యో: జపాన్ కొత్త ప్రధానిగా పుమియో కిషిడా బాధ్యతలు స్వీకరించారు. గత ప్రధాని సుగా ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 64 ఏళ్ల కిషిడా అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నేతగా గత వారం ఎన్నికయ్
టోక్యో: జపాన్ కొత్త ప్రధానిగా ఫుమియో కిషిడా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ఆ దేశ అధికార పార్టీ నేతగా ఫుమియో ఎన్నికయ్యారు. కిషిడా వయసు 64 ఏళ్లు. ప్రస్తుత ప్రధాని యోషిడే సుగా స్థానంలో కిష�
టోక్యో: జపాన్ ప్రధాని యోషిహిడే సుగా పార్టీ నాయకత్వానికి గుడ్బై చెప్పారు. దీంతో ఆయన ప్రధాని బాధ్యతలను కూడా త్యజించనున్నారు. ఏడాది క్రితమే జపాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సుగా.. క�
Japan PM Suga Yoshihide: ప్రధాని నరేంద్రమోదీకి ఈ మధ్యాహ్నం జపాన్ ప్రధాని సుగా యొషిహిడే ఫోన్ చేసి మాట్లాడారు. భారత్లో కరోనా మహమ్మారి ఉధృతి గురించి ఈ సందర్భంగా ఇద్దరు నేతలు చర్చించారు.