PM Modi | జపాన్ ఇటీవల సంభవించిన భూకంప విషాదాన్ని మిగిల్చింది. ఈ భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయిన 64 మంది కుటుంబాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాక
G-7 Uummit | తూర్పు ఆసియా దేశమైన జపాన్లోని హిరోషిమా నగరంలో G-7 (Group of Seven) దేశాల శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ్టి నుంచి 21 మే వరకు మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి.
Japan PM Kishida: కిషిదాను టార్గెట్ చేశారు. పైప్ బాంబుతో అటాక్ చేశారు. అయితే జపాన్ ప్రధాని ఆ దాడి నుంచి తప్పించుకున్నారు. ఓ మీటింగ్లో ప్రసంగం స్టార్ట్ చేయడానికి ముందే ఆయనపై హత్యాయత్నం జరిగింది.
రష్యా- ఉక్రెయిన్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై జపాన్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ప్రతీ ఒక్క దేశం వారి వారి సొంత నిర్ణయాలు తీసుకునే
టోక్యో: జపాన్ కొత్త ప్రధానిగా పుమియో కిషిడా బాధ్యతలు స్వీకరించారు. గత ప్రధాని సుగా ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 64 ఏళ్ల కిషిడా అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నేతగా గత వారం ఎన్నికయ్
టోక్యో: జపాన్ కొత్త ప్రధానిగా ఫుమియో కిషిడా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ఆ దేశ అధికార పార్టీ నేతగా ఫుమియో ఎన్నికయ్యారు. కిషిడా వయసు 64 ఏళ్లు. ప్రస్తుత ప్రధాని యోషిడే సుగా స్థానంలో కిష�
టోక్యో: జపాన్ ప్రధాని యోషిహిడే సుగా పార్టీ నాయకత్వానికి గుడ్బై చెప్పారు. దీంతో ఆయన ప్రధాని బాధ్యతలను కూడా త్యజించనున్నారు. ఏడాది క్రితమే జపాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సుగా.. క�
Japan PM Suga Yoshihide: ప్రధాని నరేంద్రమోదీకి ఈ మధ్యాహ్నం జపాన్ ప్రధాని సుగా యొషిహిడే ఫోన్ చేసి మాట్లాడారు. భారత్లో కరోనా మహమ్మారి ఉధృతి గురించి ఈ సందర్భంగా ఇద్దరు నేతలు చర్చించారు.