జైపూర్ : రాజస్థాన్ లోని జైపూర్ జిల్లాలో దారుణం జరిగింది. మహిళ (25) తన ప్రియుడి (45)తో కలిసి నాలుగేండ్ల కుమార్తెను ఊపిరాడకుండా చేసి ఉసురు తీసింది. గాయపడిన చిన్నారి చికిత్సకు డబ్బు ఖర్చు చేయడం ఇష్టం ల�
పింక్ సిటీగా పేరుగాంచిన రాజస్థాన్ రాజధాని జైపూర్లో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 71 మంది దుర్మరణం పాలవగా.. 150 మందికి పైగా గాయపడ్డారు
రాజస్థాన్లో 14 రోజుల లాక్డౌన్ | దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ కట్టడికి కేరళ, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేస్తుండగా.. తాజాగా రాజస్థాన్ సైతం కీలక నిర్ణయం తీసుకుంది.
జైపూర్: కరోనా పరీక్షలో నెగిటివ్ వచ్చినట్లుగా నకిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది. కొన్ని రాష్ట్రాల్లో క�
జైపూర్: అధికార యంత్రాంగం ఎంత పకడ్బంధీ చర్యలు చేపడుతున్నా దేశంలో బంగారం అక్రమ రవాణాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడటంలేదు. నిత్యం దేశంలో ఎక్కడో ఒకచోట దొంగ బంగారం పట్టుబడుతూనే ఉన్నది. తాజా
జైపూర్ : రాజస్థాన్ ఝున్ఝును జిల్లాలోని ఉదయపూర్వతి పోలీస్స్టేషన్ విషాదకర ఘటన చోటు చేసుకుంది. నలుగురు చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మట్టిలో కూరుకుపోయారు. ఈ ముగ్గురు చిన్నారులు మృతి చెందగా.. మరొ�
జైపూర్ : కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆదాయం పెంచుకునేందుకు రాజస్థాన్లోని జైపూర్ మెట్రో సరికొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్నది. ఇప్పటికే చిన్నపాటి ప్రకటనల చిత్రీకరణకు కోచ్లను అద్దెకు ఇస్తున్న మెట్రో �
జైపూర్: బెంగళూరు-జైపూర్ వాయు మార్గంలో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఎగురుతుండగా ఒక మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే స్పందించిన విమాన సిబ్బంది అదే విమానంలో ఉన్న ఓ వైద్యుడి సాయ�