ఒడిశాలోని పూరీలో గురువారం జరిగిన జగన్నాథ రథయాత్రలో విషాదం చోటుచేసుకుంది. రథయాత్ర సందర్భంగా ఒక పక్క సన్నగా వర్షం పడుతుండగా బడా తండ (గ్రాండ్ రోడ్)లో జరిగిన తొక్కిసలాటలో ఒక భక్తుడు మరణించాడు. 100 మంది గాయపడ�
Jagannath Rath Yatra | ఒడిశా (Odisha) లోని పూరీ (Puri) లో గురువారం జరిగిన జగన్నాథ రథయాత్ర (Jagannath Rath Yatra) లో అపశ్రుతి చోటుచేసుకుంది. భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీ కారణంగా ఏర్పడిన తొక్కిసలాటలో ఊపిరాడక ఒకరు మరణించినట్లు తెలుస్తోంది. వ�
Jagannath Rath Yatra | ఒడిశా (Odisha) లోని పూరీ క్షేత్రంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జగన్నాథ రథయాత్ర (Jagannath Rath Yatra) ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. ఈ రథయాత్రా మహోత్సవంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు తరలివచ్చారు.
భక్తులంతా అంగరంగ వైభవంగా జరుపుకొనే ఒక మహోత్తర వేడుక జగన్నాథ రథోత్సవం. సాక్షాత్తు శ్రీకృష్ణుడి ప్రతిరూపమైన శ్రీ జగన్నాథస్వామి, బలభద్ర, సుభద్రలతో కలిసి భక్తులను అనుగ్రహించడానికి ఆలయం నుంచి బయటకు వచ్చే ద�
Silver Chariot | జగన్నాథుడి రథయాత్ర (Jagannath Rath Yatra) కోసం పూరీ నగరం సహా అంతటా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజస్థాన్ (Rajasthan) లోని ఉదయ్పుర్ (Udaypur) లో కూడా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జగన్నాథుడి కోసం 95 కిలోల భారీ �
ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్రలో (Jagannath Rath Yatra) అపశ్రుతి చోటుచేసుకున్నది. గుండిచా ఆలయం వద్ద జరిగిన తోపులాటలో ముగ్గురు భక్తులు మృతిచెందారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు.
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. జై జగన్నాథుడి నినాదాలతో పూరీ నగర వీధులు మార్మోగాయి. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
Jagannath Rath Yatra | ప్రపంచ ప్రసిద్ధికెక్కిన పూరీ జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra) ప్రారంభమైంది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రను కన్నులారా వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు (Devotees) తరల�
Lord Jagannath | హిందూ ధర్మంలో దేవుని రూపం ఒక కళాత్మక ప్రతిమ మాత్రమే కాదు. అది ఆయన దివ్య గుణాలు, లీలలు, సందేశాలకు ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి దేవతా స్వరూపం వెనుక ఓ అంతరార్థం ఉంటుంది. అది ఆ దేవత స్వభావాన్ని, శక్తిని, పా�
Jagannath Rath Yatra | ప్రపంచ ప్రసిద్ధికెక్కిన పూరీ జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra) మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. జగన్నాథుడి రథయాత్రను వీక్షిచేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో పూరీ (Puri) క్షేత్రం మొత్
Jagannath Rath Yatra | ప్రతి సంవత్సరం ఒడిశాలోని పూరీలో జరిగే జగన్నాథ రథయాత్ర విశేష వైభవంగా కొనసాగుతుంది. ఆషాఢ మాసం శుక్ల పక్ష ద్వితీయ తిథినాడు ప్రారంభమయ్యే ఈ మహోత్సవానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి
భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. ప్రపంచ ప్రసిద్ధికెక్కిన పూరీ జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra) మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రన
జిల్లా కేంద్రంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్రను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. నీల కంఠేశ్వరాలయం నుంచి రథయాత్రను ప్రారంభించి.. ప్రధానమార్గాల గుండా వినాయక్నగర్లోని విజయలక్ష్మీ గార్డెన్స్ వర