Samantha Cristoforetti | దేశంలో స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తుండటంతో అంతర్జాతీయంగా శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి.
మాస్కో: ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన తర్వాత.. రష్యాపై పశ్చిమ దేశాలు గుర్రుమీదున్న విషయం తెలిసిందే. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా ఓ కొత్త నిర్ణయం తీసుకున్నది. 2024 తర్వాత అంతర్జాతీయ అంతరిక్
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వ్యర్థాలు అనేది పెద్ద సమస్య. ఐఎస్ఎస్లో ఉండే నలుగురు వ్యోమగాములు ఏడాదికి 2,500 కిలోల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తారు. ఈ వ్యర్థాలను ఐఎస్ఎస్కు అవసరమైన సామగ్ర
అంతరిక్షంలో గురుత్వాకర్షణ ఉండదు. అక్కడ భూమిపైలాగా జీవించడం కుదరదు. అందుకే అంతరిక్షంలో నివసించే వ్యోమగాముల జీవితానికి సంబంధించిన ఏదైనా మనకు వింతగానే ఉంటుంది.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో�
ఓ వైపు ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగిస్తున్న రష్యా.. అంతరిక్ష ప్రయోగాలపైనా దృష్టిపెట్టింది. రష్యాకు చెందిన ముగ్గురు వ్యోమగాములు శనివారం ఉదయం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చేరుకున�
ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికా సహా పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యాపై పలురకాల ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయీ దేశాలు. ముఖ్యంగా అమెరికా, దాని యూరప్ మిత్ర
మాస్కో: రష్యా వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ పశ్చిమ దేశాలు ఆంక్షలు ఇలాగే కొనసాగిస్తే, అప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూలిపోతుందని పేర్కొన్నది. రష్యాకు చెందిన అంతరిక్ష ఏజెన్సీ రాస్కాస్మోస్
యుద్ధనౌకలను సమీక్షించిన రాష్ట్రపతి కోవింద్ హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తేతెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తీరాన జరిగిన ప్రెసిడెంట్ ఫ్లీట్ అబ్బురపర్చింది. ఆర్కే బీచ్ నుంచి తెన్నేటి పార్కు వరక�
హ్యూస్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి నలుగురు వ్యోమగాములు ప్రైవేటు కంపెనీకి చెందిన స్పేస్ ఎక్స్ రాకెట్లో భూమికి తిరిగి వచ్చారు. వారు ప్రయాణిస్తున్న క్యాప్సూల్ ఆదివారం ఉదయం ఫ్లారిడాకు �