సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ శివారులో ఉల్లిగడ్డ లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. దీంతో ముంబై జాతీయ రహదారిపై ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి (Traffic Jam). ఆదివారం రాత్రి ఉల్లిలోడుతో వెళ్తున్న లారీ ఇ�
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కలుషిత నీరు సరఫరా అయ్యింది. తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ఇస్నాపూర్లో వారంలో ఒక రోజు మాత్రమే బల్దియా నీటిని సరఫరా చేస్తున్నది.
హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. కారులో అక్రమంగా తరలిస్తున్న 125 కిలోల గంజాయిని రాజేంద్రనగర్ (Rajendranagar) వద్ద పోలీసులు పట్టుకున్నారు.
భార్యను కాపురానికి పంపడంలేదన్న కోపంతో ఓ అల్లుడు అత్తను హత్య చేశాడు. అడ్డొచ్చిన భార్య గొంతు కోయగా దవాఖానలో చికిత్స పొందుతున్నది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల
CM KCR | రాష్ట్రంలో పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్ల కార్మికుల సంపాదన పెరిగింది అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కార్మికులు డబుల్ డ్యూటీలు చేసుకుని, పది రూపాయాలు మిగిలించుకుంటున్నారన�
CM KCR | పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ వరకు మెట్రో వస్తదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో టోటల్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా మెట్రో వచ్చేస్తే పటాన్చెరు దశనే �
Patancheru | పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున