BCCI Central Contracts | శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లు దేశవాళీలు ఆడలేదనే నెపంతో బీసీసీఐ వారి సెంట్రల్ కాంట్రాక్టులను రద్దు చేయడం భారత క్రికెట్లో చర్చనీయాంశమైంది.
Shreyas Iyer - Ishan Kishan | శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆగ్రహానికి గురయ్యారు. గతేడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు ఉన్న ఈ ఇద్దరూ ఇప్పుడు వాటిని కోల్పోయారు. ఒక్క సెంట్రల్
Ishan Kishan | టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్.. రీఎంట్రీ మ్యాచ్లో విఫలమయ్యాడు. ముంబై వేదికగా జరుగుతున్న డీవై పాటిల్ టీ20 కప్లో ఆర్బీఐ టీమ్ తరఫున ఆడుతున్న ఇషాన్..
Shreyas Iyer | జాతీయ జట్టులో ఫామ్ కోల్పోయిన లేదా విరామం తీసుకున్న క్రికెటర్లు తిరిగి టీమిండియాలోకి రావాలంటే డొమెస్టిక్ క్రికెట్లో ఆడాల్సిందేనని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీసీసీఐ హెచ్చరించిన విషయ
BCCI Central Contracts | బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ఉండి టెస్టులు ఆడే క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులలో పెంపుతో పాటు బోనస్ కూడా ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ వంటి క్రికెటర్లు.. టెస్
BCCI : భారత ఆటగాళ్లకు క్రికెట్ బోర్డు(BCCI) త్వరలోనే గుడ్న్యూస్ చెప్పనుంది. టెస్టు ఫార్మాట్(Test Cricket) మ్యాచ్ ఫీజు పెంపుపై కసరత్తు చేస్తోంది. ఒక సీజన్లో టెస్టు సిరీస్ మొత్తం ఆడిన ప్లేయర్లకు బోనస్ కూ�
Hardik Pandya | టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా.. నాలుగు నెలల విరామం తర్వాత మళ్లీ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నాడు.. ఐపీఎల్ - 2024 ఆరంభానికి ముందు అతడు.. ముంబై వేదికగా జరుగుతున్న డీవై పాటిల్ టీ20 కప్
BCCI | ఇషాన్ గతేడాది డిసెంబర్లో భారత్ తరఫున ఆఖరి మ్యాచ్ ఆడగా శ్రేయస్ అయ్యర్.. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో భాగంగా తొలి రెండు టెస్టులు ఆడాడు. ఈ ఇద్దరూ జాతీయ జట్టు నుంచి తప్పుకున్నా దేశవాళీలో ఆడాలని బీసీ�
Ishan Kishan | జట్టులోకి రావాలంటే రంజీలు ఆడాలని టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రావిడ్ పదే పదే హెచ్చరించినా.. బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా పరోక్షంగా ఆదేశాలు జారీ చేసినా ఇషాన్ కిషన్ పట్టించుకోలేదు. రెండు నెలలుగా
Ranji Trophy 2024 | సెంట్రల్ కాంట్రాక్టులు ఉన్న ఆటగాళ్లంతా ఫిట్గా ఉండి ఆడగలిగే అవకాశమున్నప్పుడు కచ్చితంగా దేశవాళీ క్రికెట్ (ముఖ్యంగా రంజీలు) ఆడాల్సిందేనని బీసీసీఐ పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా పలువురు టీమ
BCCI: అంతర్జాతీయ మ్యాచ్లు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తప్ప మరే ఇతర మ్యాచ్లు ఆడబోమని గిరిగీసుకుని కూర్చున్న పలువురు భారత క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ షాకిచ్చింది.