సాగునీటి రంగంలో మిషన్ కాకతీయ అద్భుత ఫలితాలను ఆవిష్కరించింది.. సమైక్య పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ఎటుచూసినా పిచ్చిమొక్కలు మొలిచి, పూడికతో నిండి ఆనవాళ్లు కోల్పోయిన చెరువులకు పునర్జీవం పోసింద�
Mattadivagu Project | కేసీఆర్ ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాలువలు వట్టిపోతున్నాయి. మత్తడివాగు ప్రాజెక్టుకు ఎడమ కాలువలో పిచ్చి మొక్కల
సాగునీటి రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఎస్సారెస్పీ వరద గేట్లకు సరికొత్త టెక్నాలజీతో మరమ్మతు పనులు చేపట్టా
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, పదేండ్ల ప్రత్యేక రాష్ట్ర పురోగతిలో జలవనరుల శాఖ ఇంజినీర్ల పాత్ర అమోఘమని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఉద్ఘాటించారు.
కేసీఆర్ అంటే కాలువలు, చెక్డ్యామ్లు, రిజర్వాయర్లు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎండాకాలంలోనూ చెరువులు మత్తడి దుంకుతున్నయంటే దాని వెనుక సీఎం కేసీఆర్ శ్రమ ఎంతో ఉన్నదని తెలిపారు.
సీమాంధ్రుల పరిపాలనలో తెలంగాణ ప్రాంతంలోని బోర్లు, బావులు, చెరువులు, కుంటలన్నీ వట్టిపోయి భూగర్భంలోకి వెళ్లిపోయిన గంగమ్మతల్లిని నేడు భూపొరలన్నింటినీ తన్నుకుంటూ పైకి ఉబికి వచ్చేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్�
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో తెలంగాణ సాగునీటిరంగం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా కొ
స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏండ్లలో దేశవ్యాప్తంగా పెరిగిన సాగువిస్తీర్ణం కేవలం 6.7 శాతం కాగా.. తెలంగాణ రాష్ట్రం మాత్రం ఏడేండ్లలోనే 76.92 శాతం వృద్ధిని నమోదు చేసింది.
1. తెలంగాణ రాష్ట్రం 112.08 లక్షల హెక్టార్ల విస్తీర్ణంతో ఏర్పాటైంది. 2 ప్రధాన నదులు గోదావరి మరియు కృష్ణ తెలంగాణ నేల మీద పారుతున్నాయి. రెండు నదులలో సుమారు 1266.94 టిఎంసి (గోదావరి బేసిన్లో 967.94 టిఎంసి మరియు కృష్ణ బేసిన్ల�