రెండ్రోజుల క్రితం జెడ్డా వేదికగా ముగిసిన ఐపీఎల్ వేలంలో 577 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా వారిలో 182 మందిని ఫ్రాంచైజీలు తీసుకున్నాయి. అమ్ముడుపోని ఆటగాళ్లు 395. వీరిలో భారత్ తరఫున ఆడటమే గాక ఒ
బీసీసీఐ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు ఉన్నక్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బోర్డుకు, ఆటగాళ్లకు, ఫ్రాంచైజీలకు కాసుల పంట పండిస్తున్న ఈ టోర్నీ ఇచ్చిన స�
భారత్లోనే జరుపాలంటున్న ఫ్రాంచైజీలు ముంబై, పుణెలోమ్యాచ్లు జరిగే అవకాశం ప్రత్యామ్నాయ వేదికలుగా యూఏఈ, దక్షిణాఫ్రికా ఐపీఎల్ నిర్వహణపై భేటీలో నిర్ణయాలు న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐఎస్ఎల్) �
న్యూఢిల్లీ: ఐపీఎల్లో కొత్తగా అడుగుపెడుతున్న లక్నో ఫ్రాంచైజీ లోకేశ్ రాహుల్ను కెప్టెన్గా ఎంపిక చేసుకుంది. గత రెండు సీజన్లుగా పంజాబ్ కింగ్స్కు సారథ్యం వహిస్తున్న రాహుల్.. ఇకపై లక్నో తరఫున బరిలోకి ద�
లక్నో, అహ్మదాబాద్ బిడ్లకు పాలకమండలి పచ్చజెండా న్యూఢిల్లీ: రెండు కొత్త ఫ్రాంచైజీలు లక్నో, అహ్మదాబాద్కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పాలక మండలి ఆమోదం తెలిపింది. కొత్త ఫ్రాంచైజీలకు త్వరలోనే ‘లెటర్
IPL 2022 | ఎవరికీ తెలియని క్రికెటర్లను స్టార్లుగా మార్చడంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తర్వాతే మరే టోర్నీ అయినా. ఈ టోర్నమెంట్లో రాణించి, కేవలం ఆ ప్రదర్శన ఆధారంగా భారత జట్టు తలుపు
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ రేసులో ప్రముఖ సినీ జంట దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ పోటీ పడుతున్నారు. వచ్చే సీజన్ నుంచి రెండు కొత్త జట్లు చేరుతుండడంతో ఒక జట్టును దక్కించుకునేందుకు ఈ జంట బిడ్డింగ్ రే�
ముంబై: ఐపీఎల్కు సంబంధించి కొత్త బ్లూప్రింట్ను సిద్దం చేసింది బీసీసీఐ. ఇందులో భాగంగా రెండు కొత్త ఫ్రాంచైజీలు, ప్లేయర్ రిటెన్షన్, మెగా వేలం, ఫ్రాంచైజీల జీతాల మొత్తం పెంచడం, మీడియా హక్కుల టెండర్ వం�