దేశంలో కొత్త న్యాయ చట్టాలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సీఆర్పీసీ) స్థానంలో భారతీయ నాగరిక్ సురక�
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ చిరు వ్యాపారిపై (Street Vendor) గత అర్ధరాత్రి ఎఫ్ఐఆర్ నమోదయింది. పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా.. ఆ వ్యాపారి రోడ్డు మీద గుట్కా, వాటర్ బాటిల్స్ అమ్ముతూ వారికి కనిపించాడు. ద�
దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి నూతన చట్టాలను అమలుచేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకనుణంగా నూతన చట్టాలపై పోలీసులకు మెదక్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శిక్షణ నిర్వ�
వలస పాలన కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, భారత సాక్ష్యాధార చట్టాలకు బదులుగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో ప్రతిపాదించిన బిల్లులను హోం వ్యవహారాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలించి, నివేదికను శుక్రవారం రాజ్యస�
పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ సమావేశాలు ప్రారంభమై, డిసెంబరు 25లోపు ముగుస్తాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
వ్యభిచారాన్ని క్రిమినల్ నేరంగా పునరుద్ధరించాలని ప్రభుత్వానికి ఓ పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసే అవకాశం కనిపిస్తున్నది. వలస పాలన కాలంనాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్లకు బదులుగా భారతీయ న్యాయ స
రాజద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. బదిలీ అంశంపై విచారణను వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. ఐ�
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల్లో మా ర్పులు మరింత ప్రమాదకరమని ప్ర ముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ విమర్శించారు.
హైదరాబాద్: 75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున గుజరాత్లో 11 మంది రేపిస్టులను రిలీజ్ చేశారు. దీనిపై ఇవాళ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేపిస్టులను రిలీజ్ చేయాలని గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను రద్