రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారమే స్వయం సహాయక బృందాల(ఎస్హెచ్జీ) రుణాలకు వడ్డీరేట్లు అమలు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు బ్యాంకర్లను ఆదేశించారు.
ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై యాక్సిస్ బ్యాంక్ వడ్డీరేట్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. 7 రోజుల నుంచి 10 ఏండ్ల కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై 3.5 శాతం నుంచి 6.5 శాతం వరకు వడ్డీ ఇస్తున్నది.
ఒకవైపు రుణాలపై వడ్డీరేట్లను పెంచుతున్న బ్యాంక్లు.. మరోవైపు డిపాజిట్దారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పైనా వడ్డీరేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే పలు ప్రభుత్వరంగ బ్యాంకులు ఎ�
న్యూఢిల్లీ, జూన్ 10: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) కూడా వడ్డీరేట్లను పెంచేసింది. రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను అరశాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా బీవోబీ తన ఎంసీఎల్ఆర్(మార్�
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) డిపాజిట్లపై వార్షిక వడ్డీరేటు 8.1 శాతానికి తగ్గినా.. పన్ను ఆదా అయ్యే పొదుపు మార్గాల్లో ఇదే అన్నింటికన్నా ఆకర్షణీయం. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్)కు సైతం ఇంత�
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్.. ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) వడ్డీరేట్లను పెంచింది. వివిధ కాలపరిమితుల ఆధారంగా 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.