ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమయ్యింది. పరీక్షలు ఈ నెల 28 నుంచి మార్చి 16వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 54,855 మంది విద్యార్థులు పరీక్ష�
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం ఈ నెల 28 నుంచి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం 29 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి ఎన్.శ�
జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఇంటర్ విద్యాధికారి, పరీక్షల నిర్వహణ కన్వీనర్ రఘురాజ్ అన్నారు. పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫ�
ఈ నెల 28 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ఇంటర్ పరీక్షల నిర్వహణపై అదనపు కలెక్టర్
ఇంటర్ పరీక్షలకు విద్యార్థు లు సన్నద్ధమయ్యారు. ఈనెల 15 నుంచి ఏ ప్రిల్ 4వ తేదీ వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వ రకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఇప్పటికే సైన్స్ విద్యార్థులకు ప్ర
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్ రవినాయక్తో మాట్లాడారు. పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి ఉంటుందని, ఏర్పాట్ల విషయ�
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు గురువారం ముగిశాయి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగనున్న వార్షిక పరీక్షలకు విద్యాశాఖ సన్నద్ధమైనది. ఇప్పటికే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఫ్ల�
ఈ ఏడాది ఇంటర్ వార్షిక పరీక్షలకు 9,51,022 మంది విద్యార్థులు హాజరుకానున్నారని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్షాకేంద్రాలను ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు.
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి మూడు జిల్లాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు శనివారం నుంచి ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శనివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ సెకండియర్ సెకండ్ లాం
ఇంటర్ వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఫస్టియర్ రెండోభాష పరీక్ష నిర్వహించారు. తొలిరోజు 95.3 శాతం విద్యార్థులు హాజరుకాగా, నిజామాబాద్ జిల్లాలో ఒక విద్యార్థి మాల్ప్రాక్టీస్కు పాల్ప�
మే 6 నుంచి 19 వరకు నిర్వహణ కామారెడ్డి జిల్లాలో 41 కేంద్రాల ఏర్పాటు ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు నిమిషం ఆలస్యమైనా..నో ఎంట్రీ మే 6 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా న�