యాసంగిలో రైతులు ఎక్కువగా మక్క సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంటలో ‘కాండం తొలుచు’ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కర్షకులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్ర�
రైతులు ఎంతో కష్టపడి సాగు చేస్తున్న మిరప తోటలకు రసం పీల్చే పురుగులు తీవ్ర నష్టం కగిలిస్తున్నాయి. రెండేళ్లుగా తెల్లదోమ, తామర పురుగు, ఎర్ర నల్లి ద్వారా మిర్చి దిగుబడులు తగ్గిపోతున్నాయి. పూత, కాత దశకు వచ్చే స�
వరి పంటను జిల్లాలో అధికశాతం రైతులు సాగు చేస్తున్నారు. గింజ పోసుకునే దశలో వరి పంటకు పురుగులు, తెగుళ్లు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో సరైన సస్యరక్షణ చర్యలు పాటిస్తే అధిక దిగుబడి పొందవచ్చని వ్యవస�
కోటి ఆశలతో వరి సాగు చేసిన రైతాంగానికి తెగుళ్ల బెడద పొంచిఉంది. ప్రస్తుతం వరి పైరు పిలకల దశ నుంచి చిరుపొట్ట దశకు చేరుకోవడంతో చీడపీడలు ఆశించే ముప్పు కనిపిస్తున్నది. పంట దిగుబడులపై పెను ప్రభావం చూపే ప్రమాదం �
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గులాబీ రంగు పురుగు(పింక్బౌల్) నివారణకు వ్యవసాయశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది 4.05 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా.. జూలైలో కురిసిన భారీ వర్షాలతో నష్టం జరి�
వరికి ‘తాటాకు’ చీడ దాపురించింది. ఇటీవల కురిసిన వర్షాలతో పుట్టుకొచ్చిన ఈ తెగులు క్రమంగా విస్తరిస్తున్నది. దీని ప్రభావంతో పైరు ఎండిపోయి, పంట నష్టపోయే ప్రమాదం పొంచి ఉండగా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం అప్
రాష్ట్రంలో మిర్చి, ఉద్యాన పంటలకు ఆశిస్తున్న నల్ల తామర తెగులు నివారణకు కొత్త మందు తీసుకురావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ను తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కో�
సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తున్నా. కానీ, పలు రకాల దోమలు, ఈగలు, మిడతలతో తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. రసాయన మందులు వాడకుండా, వీటిని నివారించే మార్గాలు ఏమిటి