ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు భారత మహిళల జట్టు సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. టీ20 సిరీస్ గెలిచి కొత్త చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా వన్డే సిరీస్ దక్కించుకుని ఔరా అనిపించింది. మంగళవ�
సెపక్తక్రా ప్రపంచకప్లో భారత మహిళల జట్టు రజతంతో సత్తా చాటింది. బీహార్ రాజధాని పాట్నాలో జరుగుతున్న ఈ పోటీలలో భాగంగా ఆదివారం జరిగిన ఉమెన్స్ డబుల్స్ ఫైనల్లో భారత్.. 0-2 (9-15, 9-15)తో మలేషియా చేతిలో ఓడింది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా సెమీస్ రేసులో నిలవాలంటే భారీ తేడాతో తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో భారత అమ్మాయిల జట్టు చేతులెత్తేసింది. ఆదివారం షార్జా వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ను 9 పరుగుల తేడాత�
ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో భారత ప్యాడ్లర్లు మూడు కాంస్యాలతో మెరిశారు. కజకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం మహిళల డబుల్స్ సెమీస్ పోరులో ఐహిక ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ ద్వయం..
ప్రపంచకప్లో సత్తాచాటుతామని భారత మహిళల కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్ ధీమా వ్యక్తం చేసింది. వచ్చే నెల 3వ తేదీ నుంచి యూఏఈ వేదికగా మొదలవుతున్న మెగాటోర్నీ కోసం మంగళవారం టీమ్ఇండియా బయల్దేరి వెళ్లింది.
IND vs ENG | సొంతగడ్డపై చాన్నాళ్ల తర్వాత ఆడిన టెస్టులో భారత అమ్మాయిలు అదరగొట్టారు. మూడు రోజుల్లోనే ముగిసిన ఏకైక టెస్టులో హర్మన్ప్రీత్ బృందం 347 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను మట్టికరిపించింది.
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు సెమీస్కు చేరింది. నేరుగా క్వార్టర్ ఫైనల్లో బరిలోకి దిగిన భారత్.. వర్షం కారణంగా మలేషియాతో పోరు రైద్దెనా.. మెరుగైన ర్యాంకింగ్ కారణంగా సెమీఫైనల్కు దూసుకె
మహిళా ప్రపంచకప్లో భాగంగా దాయాదులు భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో.. టీమిండియా అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 244/7 స్కోరు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (52), దీప్తి శర్మ (40), స్నే�
వ్యక్తిగత ఇష్టాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు పొవార్తో వివాదాన్ని ఎప్పుడో వదిలేశా: మిథాలీ న్యూఢిల్లీ: దేశం తరఫున ఆడుతున్నప్పుడు వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు తావుండదని భారత మహిళల జట్టు వన్డే కెప్టెన్ మిథాలీరా�
2014 తర్వాత తొలిసారి.. షెడ్యూల్ వెల్లడించిన ఈసీబీ లండన్: ఇంగ్లండ్తో భారత మహిళల జట్టు ఈ ఏడాది జూన్ 16 నుంచి చరిత్రాత్మక టెస్టు ఆడనుంది. 2014 తర్వాత టీమ్ఇండియా టెస్టు క్రికెట్ ఆడడం ఇదే తొలిసారి కానుంది. బ్రిస