Mohamed Muizzu | భారత్తో వివాదాలకు ఆజ్యం పోస్తూ చైనాకు దగ్గరవుతున్న మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు (Mohamed Muizzu) మరోసారి తన నోటి దరుసు ప్రదర్శించారు. న్యూఢిల్లీపై మళ్లీ వ్యతిరేక గళం వినిపించారు. మే నెల 10వ తే�
మాల్దీవుల్లో వందలాది మంది భారత సైనికులు ఉన్నారన్న అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) వ్యాఖలు వట్టి అబద్ధాలేనని ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ (Abdulla Shahid) అన్నారు.
మాల్దీవుల్లో భారత సైనికుల స్థానంలో సమర్థులైన సాంకేతిక సి బ్బందిని ఉంచుతామని భారత్ వెల్లడించింది. మాల్దీవులతో రెండో ఉన్నత స్థాయి సమావేశం జరిగిన కొన్ని రోజుల తర్వాత గురువారం ఈ విషయాన్ని తెలిపింది. అయిత�
Indian troops in Maldives | మాల్దీవుల్లోని భారత సైనికుల స్థానంలో (Indian troops in Maldives) సమర్థులైన సాంకేతిక సిబ్బందిని మోహరిస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువార
ఈ ఏడాది మే 10 నాటికి తమ దేశంలోని భారత బలగాలను వెనక్కు పంపిస్తామని మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మార్చి 10 కంటే ముందు మొదటి గ్రూపు ఉపసంహరణ జరుగుతుందని,
Maldives | మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు (President Mohamed Muizzu) భారత్పై తన వ్యతిరేక వైఖరిని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కీలక ప్రకటన చేశారు.
Poonch Attack | గురువారం జమ్ము కశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో జరిగిన ఉగ్ర దాడి పాకిస్థాన్-చైనా పన్నాగమని రక్షణ వర్గాలు వెల్లడించాయి. పూంఛ్ జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలను తిరిగి పెంపొందించడం ద్వారా భారత సైన్యంప
తమ దేశంలో మోహరించిన భారత సైనిక దళాలు వెళ్లిపోవాలని, తాము పూర్తి స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నామని మాల్దీవులకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు పేర్కొన్నారు.
Indian Troops | మాల్దీవులను భారత సైన్యం (Indian Troops) వీడాల్సిన అవసరం ఉందని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు తెలిపారు. దీని కోసం భారత్తో చర్చలు ప్రారంభించినట్లు చెప్పారు. మాల్దీవులలో భారత ఆర్మీ ఉనికికి వ్�