థామస్ కప్లో 2022 విజయాన్ని పునరావృతం చేయాలనే లక్ష్యంతో సెమీస్ బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ జట్టుకు నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన కీలక పోరులో భారత్.. 0-3తో ఫ్రాన్స్ చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుక�
ప్రతిష్టాత్మక థామస్ కప్లో రెండో టైటిల్ వేటలో ఉన్న భారత బ్యాడ్మింటన్ జట్టు శుక్రవారం క్వార్టర్స్లో చైనీస్ తైపీతో తలపడనుంది. నాలుగేండ్ల క్రితం ఈ టోర్నీలో విజేతగా నిలిచిన భారత్.. తాజా ఎడిషన్లో గ్ర�
థామస్ కప్లో ఇదివరకే క్వార్టర్స్ బెర్తు ఖాయం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ జట్టు.. చైనాతో జరిగిన తమ ఆఖరి గ్రూప్ మ్యాచ్లో పోరాడి ఓడింది. ఇరుజట్ల మధ్య ఇక్కడ జరిగిన గ్రూప్-ఏ ఆఖరి పోరులో భారత్.. 2-3తో ఓటమిప�
బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్షిప్ తొలి మ్యాచ్లో సత్తాచాటిన భారత షట్లర్లకు రెండో మ్యాచ్లో నిరాశ ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగిన మహిళల జట్టుతో పాటు పురుషుల విభాగంలోనూ ఓటములు ఎ�
గుండె జబ్బులతో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న చిన్నారులకు అండగా నిలిచి ఉచితంగా ఆపరేషన్లు చేసి పసిపిల్లలకు పునర్జన్మను ప్రసాదిస్తున్న సత్యసాయి ట్రస్ట్ అందిస్తున్న నిస్వార్ధ సేవలు నేటి సమాజానికి స్ఫూర�
ఈనెల 11-16 మధ్య చైనాలోని కింగ్డవొ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ బృందం కోసం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) ప్రత్యేక సన్నాహక శిబిరా
హైదరాబాద్, ఆట ప్రతినిధి: బ్యాడ్మింటన్ చరిత్రలో తొలిసారి థామస్ కప్ నెగ్గిన భారత జట్టు సభ్యుడైన తెలంగాణ స్టార్ షట్లర్ పంజాల విష్ణువర్ధన్గౌడ్ను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) చైర్మన్ అల�