ఖోఖో ప్రపంచకప్లో భారత పురుషుల, మహిళల జట్లు క్వార్టర్స్కు దూసుకెళ్లాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత పురుషుల జట్టు 70-38తో పెరూపై విజయఢంకా మోగించింది.
భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు.. సంచలన ప్రదర్శనతో ఆసియా టీమ్ చాంపియన్షిప్లో తొలిసారి పతకం ఖాయం చేసుకుంది. మలేషియా వేదికగా జరుగుతున్న మెగాటోర్నీలో పీవీ సింధు సారథ్యంలోని భారత జట్టు సెమీఫైనల్కు దూసు�
భారత మహిళల జట్టు అద్భుతం ఆవిష్కరించింది. ఇప్పటి వరకు ఆసీస్పై టెస్టు గెలువని టీమ్ఇండియా.. ఇప్పుడు చరిత్రను తిరగరాస్తూ.. కంగారూలపై ఖతర్నాక్ విజయం నమోదు చేసుకుంది.
అద్వితీయ ప్రదర్శనతో ఇంగ్లండ్ను మట్టికరిపించిన భారత మహిళల జట్టు.. ఆస్ట్రేలియాపై కూడా అదే జోరు కొనసాగిస్తున్నది. ఏకైక టెస్టులో కట్టుదిట్టమైన బౌలింగ్తో కంగారూలను కట్టడి చేసిన టీమ్ఇండియా.. బ్యాటింగ్లో
బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు.. వన్డే సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగనుంది.
స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చిన భారత మహిళల జట్టు.. రికార్డు స్థాయిలో ఏడోసారి ఆసియాకప్ చేజిక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది.
న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం వచ్చే నెల ఇంగ్లండ్లో పర్యటించనున్న భారత మహిళల జట్లను శుక్రవారం ప్రకటించారు. సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న ఈ టూర్లో మన అమ్మాయిలు 3 టీ20లు, మూడు వన్డేలు ఆడనున్�
శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత మహిళలు తొలి విజయం సాధించారు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారధ్యంలోని భారత జట్టు విజయం సాధించింది. తొలు�
Ind W Vs NZ W | మహిళల ప్రపంచకప్లో (Women's world cup )లో భాగంగా టీమిండియా తన రెండో మ్యాచ్లో ఆతిథ్య న్యూజిల్యాండ్ జట్టుతో తలపడుతున్నది. టాస్గెలిచిన టీమిండియా కెప్టెన్ మిథాలీరాజ్ ఆతిత్య జట్టును బ్యాంటింగ్కు
మధ్యాహ్నం 3.30నుంచిసోనీలో.. టోక్యో: ఒలింపిక్స్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు భారత మహిళల హాకీ జట్టు ఉవ్విళ్లూరుతున్నది. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి విశ్వక్రీడల్లో సెమీస్కు అర్హత సాధించిన రాణిరాం
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు సెప్టెంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. కరోనా మహమ్మారి సమయంలో ఒకే సిరీస్ ఆడిన భారత్ వచ్చే నెలలో ఇంగ్లాండ్లో పర్యటించనుంది.ఏడేండ్ల తర్వాత భారత అమ్మాయిలు