ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆటకు మరోసారి వరుణుడు అడ్డు తగిలాడు. వర్షం కారణంగా టాస్ ఆలస్యంగా వేసిన విషయం తెలిసిందే. అయితే 18.4 ఓవర్ల ఆట అయిన తర్వాత మరోసారి వ
ఇండియా ( India vs England )తో జరుగుతున్న రెండో టెస్ట్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో వర్షం కారణంగా టాస్ కాస్త ఆలస్యమైంది. తొలి టెస్ట్ చ�
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో భాగంగా జరుగుతున్న ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) సిరీస్ తొలి టెస్ట్ వర్షం కారణంగా డ్రా అయిన విషయం తెలుసు కదా. ఈ టెస్ట్ ఫలితాన్ని ఇవ్వకపోయినా.. రెండు టీమ్
ఇండియన్ టీమ్ ( Team India ) ఫీల్డింగ్ను మరింత మెరుగుపరిచేందుకు, ఫీల్డర్ల ఏకాగ్రతను పరీక్షించడానికి ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ ఓ వినూత్న ప్రయత్నం చేశాడు. ఇంగ్లండ్తో రెండో టెస్ట్కు ముందు లార్డ్స్లో ప్
ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య జరగనున్న రెండో టెస్ట్కు ముందు రెండు టీమ్స్కు షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్స్ శార్దూల్ ఠాకూర్, స్టువర్ట్ బ్రాడ్ గాయాలపాలయ్యారు. వార్మప్ గేమ్లో బ్రాడ్ గాయపడగ
ఇంగ్లండ్లో తొలి టెస్ట్లోనే చారిత్రక విజయంపై కన్నేసిన టీమిండియా( India vs England )కు వరుణుడు అడ్డుపడుతున్నాడు. నాటింగ్హామ్లో వర్షం కారణంగా చివరి రోజు ఆట ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికీ అక్కడ వర్షం క
India Vs England | ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్కు మూడో రోజు కూడా వర్షం ఆటంకం కలిగించింది. వర్షం కారణంగా మూడో రోజు ఆట అర్థంతరంగా ముగిసింది.
IND vs ENG | వర్షం కారణంగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో రోజు మ్యాచ్ అర్ధంతరంగా నిలిచిపోయింది. రెండో సెషన్లో వెలుతురు తగ్గిపోవడంతో పాటు వర్షం కురవడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు.
India vs England | ఐదు టెస్టుల సిరీస్ల్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఆలౌటైంది. బుధవారం ఆరంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీమ్ని.. తొలి ఇ
ఒలింపిక్స్ మానియాలో పడి క్రికెట్ను పట్టించుకోవడం లేదు కానీ.. అటు టీమిండియా ఓ ప్రతిష్టాత్మక సిరీస్కు సిద్ధమవుతోంది. బుధవారం నుంచే ఇంగ్లండ్తో ( India vs England ) ఐదు టెస్ట్ల సిరీస్ ప్రారంభం కానుంది.
2011లో వెళ్లారు.. 0-4తో ఓడి వెనక్కి వచ్చారు. 2014లో వెళ్లారు.. 1-3తో ఓడారు. 2018లోనూ ప్రయత్నించారు. 1-4తో ఓడి పరువు తీసుకున్నారు. ఇంగ్లండ్లో టీమిండియా( India vs England ) దండయాత్రలు కొనసాగుతున్నా.. ఆ గడ్డపై టెస్ట్ సిరీస్ వ�
డర్హమ్: ఇండియన్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కరోనా నుంచి కోలుకొని మళ్లీ టీమిండియాతో చేరాడు. ఈ నెల 8న కరోనా బారిన పడిన అతడు.. పది రోజుల పాటు ఐసోలేషన్లో ఉన్నాడు. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల