ముంబై: ఇండియన్ టీమ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లిలపై బీసీసీఐ గుర్రుగా ఉంది. ఈ ఇద్దరి నుంచి బోర్డు వివరణ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్ జరుగుతున్న సమయంలో�
ఇండియా, ఇంగ్లండ్ ( Ind vs Eng ) మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మంచి రసకందాయంలో పడింది. ఆతిథ్య జట్టు ముందు టీమిండియా 368 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచినా.. ఆ టీమ్ కూడా చేజింగ్ను కాన్ఫిడెంట్గానే మొదలుపెట్టిం�
ఇండియన్ టీమ్ ఓపెనర్ రోహిత్ శర్మ( Rohit Sharma ) సమకాలీన క్రికెట్లో మేటి బ్యాట్స్మెన్లో ఒకడు. వన్డేల్లో అయితే మూడు డబుల్ సెంచరీలతో అతన్ని మించిన వాళ్లు లేరు. అయితే అతడు ఎంత గొప్ప బ్యాట్స్మన్ అయినా
భారత్ రెండో ఇన్నింగ్స్ 270/3 171 పరుగుల ఆధిక్యం హిట్మ్యాన్ రోహిత్ శర్మ విదేశాల్లో తొలి టెస్టు శతకంతో విజృంభిస్తే.. చతేశ్వర్ పుజారా గత మ్యాచ్ ఫామ్ను కొనసాగిస్తూ మరో చక్కటి ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడ
తుది జట్టులో మార్పులపై భారత్ నజర్ గెలుపు జోరుమీదున్న ఇంగ్లండ్ నేటి నుంచి నాలుగో టెస్టు మధ్యాహ్నం 3.30 నుంచి సోనీ నెట్వర్క్లో సుదీర్ఘ టెస్టు సిరీస్ సమరంలో భారత్, ఇంగ్లండ్ మధ్య కీలక సమరానికి రంగం సి�
పుజారా సూపర్ ఇన్నింగ్స్ రాణించిన రోహిత్, విరాట్ భారత్ రెండో ఇన్నింగ్స్ 215/2 టాపార్డర్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే ఎలా ఉంటుందో టీమ్ఇండియా లీడ్స్లో చూపెట్టింది. హిట్మ్యాన్ రోహిత్ శర్మ చక్�
ఇండియాతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్( Ind vs Eng )కు భారీ ఆధిక్యం లభించింది. మూడో రోజు ఉదయం సెషన్ ప్రారంభం కాగానే ఆ టీమ్ మిగతా రెండు వికెట్లు కోల్పోయి 432 పరుగులకు ఆలౌటైంది.
ఇండియా, ఇంగ్లండ్( India vs England ) సిరీస్కు పెద్ద ఎత్తున వ్యూయర్షిప్ వస్తోంది. గత మూడేళ్లలో ఇండియన్ క్రికెట్ టీమ్ ఆడిన విదేశీ ద్వైపాక్షిక సిరీస్లలో అత్యధిక వ్యూయర్షిప్ ఈ సిరీస్కే వచ్చినట్లు సోనీ �
జో రూట్ హ్యాట్రిక్ సెంచరీ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 423/8 l 345 పరుగుల ఆధిక్యం బ్యాటింగ్లో ప్రభావం చూపలేకపోయిన భారత్.. బౌలింగ్లోనూ అదే పేలవ ఆటతీరు కొనసాగించింది. మన బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ప్రత్యర
ఇంగ్లండ్ అభిమానులు మరోసారి టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్( Mohammed Siraj )ను లక్ష్యంగా చేసుకున్నారు. మూడో టెస్ట్ తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ ఫ్యాన్స్.. అతనిపైకి ఓ ప్లాస్టిక్ బాల్ను విసిరారు. ఈ ఘటనపై క