2011లో వెళ్లారు.. 0-4తో ఓడి వెనక్కి వచ్చారు. 2014లో వెళ్లారు.. 1-3తో ఓడారు. 2018లోనూ ప్రయత్నించారు. 1-4తో ఓడి పరువు తీసుకున్నారు. ఇంగ్లండ్లో టీమిండియా( India vs England ) దండయాత్రలు కొనసాగుతున్నా.. ఆ గడ్డపై టెస్ట్ సిరీస్ వ�
డర్హమ్: ఇండియన్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కరోనా నుంచి కోలుకొని మళ్లీ టీమిండియాతో చేరాడు. ఈ నెల 8న కరోనా బారిన పడిన అతడు.. పది రోజుల పాటు ఐసోలేషన్లో ఉన్నాడు. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల
లండన్: కరోనా బారిన పడిన ఇండియన్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన 10 రోజుల ఐసోలేషన్ పూర్తి చేసుకున్నాడు. అతనికి సోమవారం కొవిడ్, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొవిడ్ నెగ�
లండన్: ఇంగ్లండ్తో సిరీస్కు ముందు ఇండియన్ టీమ్లో ఓ ప్లేయర్ కరోనా బారిన పడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలుసు కదా. అయితే ఆ ప్లేయర్ వికెట్ కీపర్ రిషబ్ పంతే అని స్పోర్ట్స్ టాక్ అనే మీడియా సంస�
డర్హమ్: ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియా మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. డర్హమ్లో జరగనున్న ఈ మ్యాచ్లో కౌంటీ చాంపియన్షిప్ లెవన్తో కోహ్లి సేన తలపడనుంది. ఈ నెల 20న ఈ మ
లండన్: ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు ఇది భారీ ఊరట కలిగించే విషయమే. ప్రాక్టీస్ కోసం కౌంటీ క్రికెట్ ఆడుతున్న స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఒక ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు
లండన్: ఇంగ్లండ్తో కీలకమైన ఐదు టెస్ట్ల సిరీస్కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం కౌంటీల్లో ఆడుతున్న అశ్విన్ నిరాశపరిచాడు. సర్రే టీమ్ తరఫున సోమర్సెట్తో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో �
లండన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని మ్యాచ్ తర్వాత కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఇంగ్లండ్తో సిరీస్లోనూ మ�
లండన్: బ్రిటన్లో కొవిడ్ ఆంక్షలను ఎత్తేయడంతో జులై 19 నుంచి స్పోర్ట్స్ స్టేడియాలు పూర్తి సామర్థ్యానికి ప్రేక్షకులను అనుమతించనున్నాయి. దీంతో ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఐదు టెస్ట్ల సిర�
లండన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ఓడిపోతేగానీ బీసీసీఐ మేలుకోలేదు. ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా నేరుగా ఫైనల్ బరిలో దిగిన కోహ్లి సేన భారీ మూల్యమే చెల్లించింది. ఈ మ్యాచ్ తర్వాత ప్లేయ�
లండన్: క్రికెట్ చరిత్రలో తొలిసారి నిర్వహించిన వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ఈ మధ్యే ముగిసిన విషయం తెలుసు కదా. ఇక ఇప్పుడు రెండో టెస్ట్ చాంపియన్షిప్ ప్రారంభం కాబోతోంది. ఇది 2021-2023 మధ్య జర