లండన్: కరోనా బారిన పడిన ఇండియన్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన 10 రోజుల ఐసోలేషన్ పూర్తి చేసుకున్నాడు. అతనికి సోమవారం కొవిడ్, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొవిడ్ నెగ�
లండన్: ఇంగ్లండ్తో సిరీస్కు ముందు ఇండియన్ టీమ్లో ఓ ప్లేయర్ కరోనా బారిన పడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలుసు కదా. అయితే ఆ ప్లేయర్ వికెట్ కీపర్ రిషబ్ పంతే అని స్పోర్ట్స్ టాక్ అనే మీడియా సంస�
డర్హమ్: ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియా మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. డర్హమ్లో జరగనున్న ఈ మ్యాచ్లో కౌంటీ చాంపియన్షిప్ లెవన్తో కోహ్లి సేన తలపడనుంది. ఈ నెల 20న ఈ మ
లండన్: ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు ఇది భారీ ఊరట కలిగించే విషయమే. ప్రాక్టీస్ కోసం కౌంటీ క్రికెట్ ఆడుతున్న స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఒక ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు
లండన్: ఇంగ్లండ్తో కీలకమైన ఐదు టెస్ట్ల సిరీస్కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం కౌంటీల్లో ఆడుతున్న అశ్విన్ నిరాశపరిచాడు. సర్రే టీమ్ తరఫున సోమర్సెట్తో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో �
లండన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని మ్యాచ్ తర్వాత కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఇంగ్లండ్తో సిరీస్లోనూ మ�
లండన్: బ్రిటన్లో కొవిడ్ ఆంక్షలను ఎత్తేయడంతో జులై 19 నుంచి స్పోర్ట్స్ స్టేడియాలు పూర్తి సామర్థ్యానికి ప్రేక్షకులను అనుమతించనున్నాయి. దీంతో ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఐదు టెస్ట్ల సిర�
లండన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ఓడిపోతేగానీ బీసీసీఐ మేలుకోలేదు. ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా నేరుగా ఫైనల్ బరిలో దిగిన కోహ్లి సేన భారీ మూల్యమే చెల్లించింది. ఈ మ్యాచ్ తర్వాత ప్లేయ�
లండన్: క్రికెట్ చరిత్రలో తొలిసారి నిర్వహించిన వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ఈ మధ్యే ముగిసిన విషయం తెలుసు కదా. ఇక ఇప్పుడు రెండో టెస్ట్ చాంపియన్షిప్ ప్రారంభం కాబోతోంది. ఇది 2021-2023 మధ్య జర
బ్రిస్టల్: ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ ఏడేళ్ల తర్వాత తొలి టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. ఇంగ్లండ్తో జరగనున్న ఈ మ్యాచ్లో మిథాలీ సేన ముందు ఫీల్డింగ్ చేయనుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచు�
సౌథాంప్టన్: ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కే ముందు రెండు వారాల క్వారంటైన్. ఇంగ్లండ్లో దిగిన తర్వాత మళ్లీ పది రోజుల క్వారంటైన్. అందరూ కలిసి ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా లేదు. అందులోనూ నాలుగున్నర నెలల సు�
ముంబై: ఇండియన్ క్రికెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. కుంబ్లే, హర్భజన్ తర్వాత ఇండియన్ క్రికెట్పై ఆ స్థాయి ముద్ర వేసిన స్పిన్ బౌలర్ అశ్వ