Trade points reopen | ఇండియా (India), చైనా (China) మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ రెండు దేశాల మధ్య కీలకమైన సానుకూల పరిణామం చోటుచేసుకుంది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత హిమాలయ ప్రాంతంలోని మూడు కీలక వాణిజ్య మార్గాల (Trade po
ఢిల్లీలో మంగళవారం జరిగిన చర్చల్లో భారత్-చైనా దౌత్య సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సరిహద్దు పునర్విభజన కోసం ముందస్తు పరిష్కారాలను అన్వేషించే పనిలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడానికి ఇరు దేశా
Gold Seized | భారత్-చైనా సరిహద్దుల్లో ఇండో టిబెటన్ బోర్డర్ (ITBP) పోలీసులు పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చొరబాటుదారుల నుంచి 108 కిలోల బంగారు కడ్డీలను పట్టుకున్నది. అయితే, సరిహద్దుల్లో ఇంత పెద్ద మొ�
భారత్-చైనా సరిహద్దుల్లోని తూర్పు సెక్టార్లో నిర్మించిన వ్యూహాత్మక సేలా టన్నెల్ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. అరుణాల్ప్రదేశ్ రాజధాని ఈటానగర్లో నిర్వహించిన ‘వికసిత్ భారత్, వికసిత్ నార
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని భారత్-చైనా సరిహద్దులో విధుల్లో ఉన్న ఇద్దరు భారత సైనికులు అదృశ్యమయ్యారు. గత 14 రోజులుగా వీరు కనిపించడం లేదు. అరుణాచల్ ప్రదేశ్లోని ఇండో-చైనా సరిహద్దులోని థక్లా పోస్ట్ వ�
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్ ప్రాంతంలోని ప్యాంగాంగ్ సరస్సుపై చైనా చేపడుతున్న వంతెన నిర్మాణాన్ని నిశితంగా గమనిస్తున్నామని భారత్ గురువారం పేర్కొంది. గత 60 ఏండ్లుగా చైనా ఆక్రమణలో ఉన్న ప్రాంతంలో వ�
Rahul Gandhi : లడఖ్లో నియంత్రణ రేఖ వెంబడి ప్యాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన నిర్మిస్తోందని వస్తున్న వార్తల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ మౌనం దాల్చడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
Heron Mark-1 drone | ఎల్ఏసీలో చైనా కదలికలను గుర్తించి, అడ్డుకట్ట వేసేందుకు అసోంలోని మిసామరి ఆర్మీ ఏవియేషన్ బేస్ వద్ద హెరాన్ మార్క్ -1 డ్రోన్ను నిఘా కోసం సైన్యం మోహరించింది.
తూర్పు లడఖ్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న జిన్జియాంగ్ ప్రావిన్స్లోని షేక్ నగరంలో యుద్ధ విమానాల కార్యకలాపాల కోసం చైనా ఒక వైమానిక స్థావరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లుగా సమాచారం.
భారత సరిహద్దుల్లో మోహరిస్తున్న చైనాబీజింగ్, జూలై 9: చైనా కొత్త కుతంత్రానికి తెరలేపింది. టిబెట్లో నివసిస్తున్న యువకులను సైన్యంలోకి తీసుకొని శిక్షణనిస్తున్నది. భారత సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ (ఎల్�
వచ్చే వారంలో ఆర్మీ ఉన్నతాధికారుల భేటీ | లద్దాఖ్ సరిహద్దులో చైనా దుందుడుకు వ్యవహరిస్తున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటికే దేశ రక్షణలో రాజీ లేదని ప్రకటించిన సైన్యం.. వచ్చే వారం కీలకమైన సమావేశం న�
న్యూఢిల్లీ: సరిహద్దులో చైనా ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సిక్కింలోని నాకూ లా పాస్ దగ్గర చైనీస్ ఆర్మీ రోడ్లు, కొత్త పోస్టులు నిర్మిస్తున్నట్లు శాటిలైట్ ఇమేజ్లు బయటపెట్టాయి. గల్వాన్ లో�