సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మహేశ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయటంలో ఉద్యోగుల పాత్ర కీలకమని, �
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరాం డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో దివ్యాంగులతో కలిసి ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద�
భూభారతి చట్టాన్ని రైతులకు అనుకూలంగా ఎలాంటి లొసుగులు లేకుండా పక్కగా అమలు చేయాలని ఎంసీపీఐ(యూ) నాయకులు డిమాండ్ చేశారు. ఆ పార్టీ తెలంగాణ రాష్ర్ట కమిటీ పిలుపులో భాగంగా హనుమకొండ తహసీల్దార్ ఆఫీసులోని సీనియన�
రెసిడెన్షియల్ పాఠశాలల్లో మెనూ పకడ్బందీగా అమలు చేయాలని జెడ్పీ సీఈవో, మండల ప్రత్యేక అధికారి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అల్లీపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశ�
జిల్లాలో విద్యాహక్కు చట్టాన్ని అధికారులు పక్కాగా అమలు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు తిరుపతి నాయక్ అన్నారు. పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు.
న్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలను పూర్తి గా సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారని.. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అని పలువురు ఆందోళన నిర్వహించారు.
రామగుండం కార్పొరేషన్ లో ఈనెల 2 నుంచి చేపట్టబోయే వంద రోజుల ప్రణాళిక పకడ్బందీగా జరగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే.అరుణ శ్రీ సూచించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధి�
నిరుపేదలు, నిరుద్యోగుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను షరతులు లేకుండా అమలు చేయాలని జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో బీఅర్ఎస్ పట్టణ, మండల నాయకులతో కలిసి ఆమె గురువ�
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో మూడోసారి కేసీఆర్ సీఎం అవడం ఖాయమని బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్�
సర్కారు విద్యకు ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. పాఠశాలల బలోపేతానికి చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా సిబ్బంది హాజరు పారదర్శకంగా ఉండేలా చూస్తున్నది. ఈ క్రమంలో బాలికల విద్య కోసం ప్రత్యేకంగా ఏర్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న పల్లెప్రగతి కార్యక్రమానికి సన్నద్ధం కావాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. జూన్ 3 నుంచి 17వ తేదీ వరకు పల్లెప్రగతి కొనసాగుతుందన్నా�