మరో 24 గంటల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు రానున్నట్టు భారత వాతావరణశాఖ బుధవారం వెల్లడించింది. రుతుపవనాలు ముందే వస్తున్నా కేరళ ఇప్పటికే భారీ వర్షాలు, తాగునీటి ఎద్దడితో అల్లాడిపోతుంది. కొట్టాయం, ఎర్నాకులం జి�
ఢిల్లీలో దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత బుధవారం నమోదయ్యింది. నగరంలోని మంగేశ్పూర్ ప్రాంతంలో సాయంత్రం 4.14 గంటలకు 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయ్యిందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.
Extreme Rain | అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ (IMD) కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు (Extreme Rain) కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈసారి రుతపవన సీజన్లో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. మధ్య, దక్షిణ భారత దేశంలో సాధారణం కంటే ఎక్కువగా, వాయువ్య భారతంలో సాధారణం, ఈశాన్య భారతంలో సాధారణం కంటే తక్కువగా
Cyclone Remal | తీవ్ర తుఫానుగా బలపడిన ‘రెమాల్' పశ్చిమబెంగాల్లోని సాగర్ ఐలాండ్స్, బంగ్లాదేశ్లోని మంగ్లా పోర్టు సమీపంలోని ఖేపుపుర మధ్య ఆదివారం అర్ధరాత్రి సమయంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వ�
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడుతున్నదని, ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫాన్గా మారి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలను తాకుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం ఒక ప్రకటన విడుదల చే
Southwest Monsoon: నైరుతీ రుతుపవనాలు ఈసారి మే 31వ తేదీన కేరళలోకి ఎంటర్కానున్నాయి. నాలుగు రోజులు ముందు లేదా ఆలస్యంగానైనా కేరళలోకి ప్రవేశించనున్నాయి. ఇప్పటికే అల్పపీడనం వల్ల కేరళలో వర్షాలు కురుస్�
మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తన ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావర�
Hyderabad Rains | భారీ వర్షం కారణంగా బంజారాహిల్స్లో రోడ్డు నంబర్ 9లో నాలాపైకి రోడ్డు కుంగిపోయింది. నాలాపై రోడ్డు కుంగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 11లో నాలా పైకప్పు కూలింది. �
Heatwave : ఉత్తరాదిలో వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ, పంజాబ్, హరియాణ, యూపీ, రాజస్ధాన్, మధ్యప్రదేశ్లో రాబోయే మూడు రోజుల్లో భానుడి భగభగలు కొనసాగుతాయని, ఉష్ణోగ్ర�
Monsoon | దేశంలోని ప్రజలకు, రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 31న కేరళను తాకే అవకాశం ఉన్నదని ఐఎండీ అంచనా వేసింది. నాలుగు రోజులు అటూ ఇటూ కావొచ్చని పేర్కొన్నది.
రాష్ట్రవ్యాప్తంగా భిన్న వాతావరణం నెలకొన్నది. కొన్ని జిల్లాల్లో పగలు ఎండలు మండుతుంటే.. సాయంత్రం వేళ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్నది. ఆదివారం కురిసిన వర్షానికి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఈదుర�
రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. బుధవారం ఎండ తీవ్రత మరింత పెరిగింది. రానున్న వారం రోజులు వడగాడ్పుల తీవ్రత ఇంకా పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 46.2 డిగ్రీలుగా న�
దేశవ్యాప్తంగా భగభగలాడుతున్న ఎండలపై భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. తెలుగు రాష్ర్టాల్లో ఈ నెల 28వ తేదీ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని స్పష్టంచేసింది.