ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కృష్ణానదిలో ఇసుక దొంగలు పడ్డారు. అధికార పార్టీ అండదండలతో ఏకంగా నదిలో రోడ్లు నిర్మించి రాత్రింబవళ్లు అక్రమంగా కర్ణాటకకు ఇసుకను తరలిస్తున్నారు. సుమారు నాలుగు ప్రాంతాల్లో �
జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. ఇసుకాసురులకు అడ్డూఅదుపులేకుండా పోతున్నది. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇంతజరుగుత�
నిషేధిత అల్ఫ్రాజోలం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ నూతన పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య స్పష్టం చేశారు. అక్రమ వ్యవహారాల్లో తలదూర్చే వారి ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు.
ఇసుక అక్రమ దందాకు పోలీసు, రెవెన్యూ అధికారులు అండగా నిలుస్తున్నారు. మామూళ్ల మత్తుకు అలవాటు పడి అక్రమార్కులతో అంటకాగుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఉమ్మడి జిల్లా పరిధిలోని వాగుల నుంచి తోడుతున్న ఇసుకన�
మంజీరా పరీవాహక ప్రాంతంలో మారీచులు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి వేళ అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. నిత్యం వందలాది ట్రిప్పుల ఇసుకను తరలించుకు పోతున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులను మచ్చిక చేసుకుని మం
ఇసుక అక్రమ తవ్వకాలకు బాల్కొండ నియోజకవర్గం అడ్డాగా మారింది. కొన్నాళ్లుగా నిలిచిపోయిన ఇసుక దందా మళ్లీ మొదలైంది. బుధవారం గోన్గొప్పుల ప్రభుత్వ పాఠశాల వెనుక ఉన్న ఖాళీ స్థలంలో వందకు పైగా ట్రాక్టర్ల ఇసుక డంప�
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. గతంలో అడపాదడపా దాడులు చేసి కేసులు నమోదు చేసిన అధికారులు.. కొంతకాలంగా పట్టించుకోకపోవడంతో ఇసుకాసురులు వాగుల నుంచి యథేచ్ఛగా తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్న
బూర్గంపహాడ్ మండలంలో ఇసుక మాఫియా ఆగడాలు పేట్రేగిపోతున్నాయి. అక్రమార్కులందరూ మాఫియాగా ఏర్పడి రాత్రీ పగలూ తేడా లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే తొలుత బెదిరింపులకు దిగుతున�
అక్రమాలకు తావులేకుండా ఇసుక రవాణా చేయాలని కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. కోటపల్లి మండలంలోని కొల్లూర్ ఇసుక క్వారీని శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తే ఉపేక్షించేది లే�