ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తు సందర్భంగా తన నుంచి సీబీఐ జప్తు చేసిన 57.89 కిలోల బంగారాన్ని తిరిగి ఇప్పించాలని నిందితుడు గాలి జనార్దన్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Supreme Court | తమిళనాడులోని ఐదు జిల్లా కలెక్టర్లను సుప్రీంకోర్టు మందలించింది. అక్రమ మైనింగ్ కేసులో ఐదుగురు జిల్లా మెజిస్ట్రేట్లు ఈడీ ఎదుట హాజరుకాలేదు. దాంతో సుప్రీంకోర్టు మందలించింది. ఐదుగురు అధికారులు ఈ నెల 25
కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నదని, పార్లమెంట్ ఎన్నికల వేళ బలమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునే కుట్రకు తెరలేపిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
ఎన్నికల వేళ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఐదేళ్ల క్రితం నమోదైన అక్రమ మైనింగ్ కేసులో సాక్షిగా ఈ నెల 29న తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశించింది.
Akhilesh Yadav | ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుధవారం సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించిన విచారణ కోసం ఫ�
అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మీడియా సలహాదారుడు, సభిగంజ్ డిప్యూటీ కమిషనర్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.
గనుల అక్రమ తవ్వకాల్లో గాలి జనార్దన్రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసి పన్నెండేండ్లు గడిచినా కేసు విచారణ జరగకపోవటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.