టీయూడబ్ల్యూజే (ఐజేయూ) పెద్దపెల్లి జిల్లా ఎన్నికలు జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్లో జరిగాయి. జూన్ 14న ఎన్నికల నామినేషన్లు స్వీకరించగా అదే రోజు రాత్రి సభ్యుల అంగీకారంతో ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్ష కార్య
అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇల్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు పాగి బాలస్వామి, రామోజీ యోగేశ్ అన్నారు.
జర్నలిస్టుల సంక్షేమమే తమ జెండా అజెండా అని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు కె.విరహత్ అలీ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా సీనియర్ జర్నలిస్ట్ కే శ్రీనివాస్రెడ్డి నియమితులయ్యారు. రెండేండ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఖమ్మం నగర పరిధిలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, దీంతో జర్నలిస్టుల కల నెరవేరిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని జ
Journalists Meet | తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో ఇవాళ సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరులో IJU 10వ ప్లీనరీ, TUWJ రెండో మహాసభ సమావేశాలు
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): సీనియర్ సిటిజన్లతోపాటు జర్నలిస్టులకు రాయితీని కొనసాగించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. జర్నలిస్టులకు రైల్వే పాస్ల జారీ ప్రక్రియను దేశవ్యాప్తంగా ప్రారంభించిం�
ఇటీవల తీన్మార్ మల్లన్న.. తెలంగాణ మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షుపై చేసిన బాడీషేమింగ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను ఇండియన�
హైదరాబాద్, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ) : కొవిడ్ బాధిత కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని హైదరాబాద్లో రెండు రోజుల పాటు జరిగిన ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసింది. దేశ వ్యాప్�