పేదోళ్ల దవాఖానపై సర్కా రు పెద్ద మనస్సు చూపింది. ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతి దవాఖాన ఒకప్పుడు అరకొర వసతులతో కునారిల్లేది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ముఖ్యమంత్రి కేసీఆర్ స్వీయ పర్యవేక్షణ, మంత్రి హరీష్ రావు ప
రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రజారోగ్య రంగంలో ఉన్న పడకల సంఖ్య కేవలం 17 వేలు. ఇందులో ఆక్సిజన్ సౌకర్యం ఉన్నవి కేవలం 1,400 బెడ్స్. సీఎం కేసీఆర్ వైద్యంపై ప్రత్యేక దృష్టిసారించడంతో తొమ్మిదేండ్లలోనే అనూహ్య ప్రగతి న
78 శాతం నిండిపోయిన ఐసీయూ బెడ్లు వాషింగ్టన్: ఒమిక్రాన్ వేరియంట్ కేసుల విస్ఫోటంతో అగ్రరాజ్యం అమెరికా ఆరోగ్య వ్యవస్థ కుదేలవున్నది. రోజుకు సగటున 5 లక్షల చొప్పున కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వరదలా వచ్
మిన్నసొట్టా: అమెరికాలో కోవిడ్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అక్కడ ఇంకా ఆ వైరస్ పెను ప్రభావం చూపిస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా హాస్పిటళ్లలో ఉన్న ఇంటెన్సివ్ కేర్ బెడ్స్ త్వరత్వరగా నిండిప
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సూచనల మేరకు ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్కు చెందిన యూవీ కెన్ ఫండేషన్ (You We Can Foundatiton) ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ దవాఖానకు 50 క్రిటికల్ కేర్ బెడ�
వాషింగ్టన్: అమెరికాలో డెల్టా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. టెక్సాస్ రాజధాని నగరం ఆస్టిన్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. నగరంలో 24 లక్షల జనాభా �
రూ. 1.25 కోట్లతో నిర్మాణం.. 40 పడకల సామర్థ్యం సిటీబ్యూరో, సుల్తాన్బజార్ జూలై 22 (నమస్తే తెలంగాణ): ఉస్మానియాలో మరింత మెరుగైన వైద్యం అందనున్నది. మరో అత్యాధునిక ఐసీయూ అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే తెలుగు రాష్ర�
ఐసీయూల్లో 66 శాతం.. సాధారణ, ఆక్సిజన్ బెడ్స్దీ ఇదే పరిస్థితి కరోనా కేసులు తగ్గుముఖం పట్టడమే కారణం జిల్లాల్లోని ప్రైవేటు దవాఖానలకూ తగ్గిన తాకిడి దాదాపు అన్ని జిల్లాల్లో వందలోపే కొత్త కేసులు హైదరాబాద్, జూ
హల్ద్వాని: ఉత్తరాఖండ్లోని హల్ద్వినిలో డీఆర్డీవో 500 పడకల కోవిడ్ హాస్పిటల్ను ఏర్పాటు చేసింది. ఇవాళ ఆ రాష్ట్ర సీఎం తీరత్ సింగ్ రావత్ ఆ హాస్పిటల్ను వర్చువల్గా ప్రారంభించారు. ఆ హాస్పిటల్ల
కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతమవుతుండటంతో ఆయా దవాఖానాల్లో రోగుల తాకిడి పెరుగుతోంది. ఈ క్రమంలో ఐసీయూ రోగుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గాంధీ, కింగ్ కో ఠి, టిమ్స్ దవాఖానాలతో పాటు పలు ప్రై�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. రోజువారీ కేసుల నమోదు రెండు వేలకు, యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు వేలకు చేరింది. దీంతో ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రులకు కరోనా రోగుల తాకిడి పెరిగి�