మనిషి శరీరంలో మూడింట్లో రెండు భాగాలు నీరే ఉంటుంది. ఇది తెలియని విషయం కాకపోయినా,చాలాసార్లు మర్చిపోయి నీళ్లు తాగడం తగ్గిస్తారు. దాంతో శరీరంలో నీటి శాతం తగ్గి రకరకాల సమస్యలు వస్తాయి.
పొద్దునే లేవగానే పరగడుపున నీళ్లు తాగడం మంచి అలవాటు. ఇలా చేయడం చర్మానికి మంచిది. కిడ్నీల సమస్యలు, వాటిలో రాళ్లు ఏర్పడే ముప్పు కూడా తక్కువగా ఉంటుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎం�
Aam Panna : వేసవి తాపం నుంచి ఉపశమనంతో పాటు శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకునేందుకు పలు రకాల పానీయాలను ఆశ్రయిస్తుంటారు. వీటిలో అటు శరీరాన్ని చల్లబరచడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆ
డయేరియా.. వానకాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టే రుగ్మత. నీటి కాలుష్యం, ఆహార కాలుష్యం ఈ సమస్యకు ప్రధాన కారణం. దీనివల్ల ఒక్కసారిగా మనిషి నీరసపడిపోతాడు. ప్రయాణంలో ఉన్నప్పుడైతే నరకమే.
మనం రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్లు.. అంటే ఎనిమిది గ్లాసులు తాగాలనే నియమం తెలిసిందే. శరీరానికి ఆహారం రూపంలోనూ నీళ్లు అందుతాయి. అయితే, ఇటీవలి ఓ పరిశోధన మాత్రం నీళ్లు తాగడం అనేది గ్లాసుల కొలత మీద ఆధారపడి ఉండదని త�
ఎండాకాలం విపరీతమైన వేడి వల్ల బాగా దాహం వేస్తుంది. దీంతో ఘనాహారం సరిగ్గా తినలేం. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటాం. మనకు తెలియకుండానే తక్కువ కేలరీలు అందుతాయి. అంతేకాదు, చెమట పట్టడం వల్ల శరీరంలోని నీరు బయట
మార్షల్ ఆర్ట్స్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు బ్రూస్ లీ. ఈ అమెరికా లెజెండరీ నటుడు తన 32వ ఏట(1973 జూలైలో) మృతిచెందారు. ఎక్కువగా పెయిన్ కిల్లర్లు వాడ డం వల్ల ‘సెరెబ్రల్ ఎడిమా’ వ్యాధి బారినపడ్డారని, మెదడు వాపు�
మానవ శరీరం సక్రమంగా పనిచేయాలంటే నీరు అత్యంత కీలకం. మన శరీరం 70 శాతం నీటితో నిండిఉంటుంది. మన అవయవాలన్నీ సవ్యంగా పనిచేయాలంటే శరీరానికి హైడ్రేషన్ అవసరం.