వజ్రోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చర్లపల్లి, ఆగస్టు 12 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఎన్ఎఫ్సీ సీఐఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ రాహుల్సింగ్ గౌతమ్, అ�
ఉప్పల్/మల్లాపూర్/చర్లపల్లి, ఆగస్టు 12 : నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. రాఖీ పౌర్ణమి సందర్భంగా కాలనీలు, రహదారులు సందడిగా మారాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, కాలనీ ప్రతినిధులక�
హైదరాబాద్ : హైదరాబాద్ – విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తూప్రాన్పేట నుంచి అబ్దుల్లాపూర్మెట్ వరకు వాహనాలు స్తంభించిపోయాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడ జాతీయ రహ�
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్లోని �
హైదరాబాద్ : తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి గుగులోత్ దస్మా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా, శుక్రవారం ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్�
హైదరాబాద్ : వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఇంట్లో రాఖీ పండుగ సంబురాలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో పాటు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇంటి వద్దకు చేరుకొని సందడి చేశారు. మంత్రి హరీశ్ రావు�
హైదరాబాద్ సంస్థానంలో కాంగ్రెస్ సంస్థ ప్రారంభం తర్వాతే ఇక్కడ స్వాతంత్య్రోద్యమం ఊపందుకున్నదని మనకు ఇప్పటివరకూ తెలుసు. కానీ, జాతీయతా స్ఫూర్తికి 19వ దశకంలోనే బీజాలు పడ్డాయి. 1885లో కాంగ్రెస్ సంస్థ ఏర్పాటున
క్రిప్టో ట్రేడింగ్ పేరుతో వాట్సాప్ గ్రూప్లో ఒక వ్యాపారి ఫోన్ నంబర్ను యాడ్ చేసిన సైబర్ నేరగాళ్లు.. మొదట్లో లాభాల రుచి చూపించి, ఆ తర్వాత కోటి రూపాయలు కొట్టేశారు. డబ్బు స్క్రీన్పై కనిపిస్తున్నా.. తీస
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురసరించుకొని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల భవనాలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రధాన కూడళ్లు విద్యుత్ దీపాల అలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి.
మల్లేపల్లిలోని ఐటీఐ మార్గం ఇది. కొన్నాళ్ల కిందట ఇక్కడ చెత్తాచెదారం పోగై దుర్వాసన వచ్చేది. ఈ రోడ్డులో వెళ్లాలంటే జంకేవారు. మేయర్ విజయలక్ష్మి గతేడాది ఇక్కడ పర్యటించి రూపురేఖలు మార్చాలని ఆదేశించడంతో రూ.85 �
హైదరాబాద్ : సికింద్రాబాద్, హైదరాబాద్ సబర్బన్కు సంబంధించిన మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సర్వీసెస్ (ఎంఎంటీఎస్) లోకల్ రైలు సర్వీసులను వచ్చే ఆదివారం రద్దు చేస్టున్నట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే �
హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం చేపట్టడం గొప్ప నిర్ణయం అని సంగీత దర్శకుడు కల్యాణ్ మాలిక్ కొనియాడారు. గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా మ్యూజిక్ డై�
ప్రతి ఒక్కరూ జాతీయ భావాన్ని పెంపొందించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల కేంద్రంలో గడీకోట ప్రాంగణంలోని వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఫ్రీడం పార్కును ప్రారంభించి �
బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటిస్తున్న ‘భోలా’ సినిమా చిత్రీకరణలో అపశృతి చోటు చేసుకుంది. ఈ సినిమాలో ట్రక్ ఛేజింగ్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో నాయిక టబూకు గాయాలయ్యాయి. యాక్షన్ సీక్వెన్సుల చిత్రీకరణ �