హైదరాబాద్ : ఈ నెల 30 నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభం అవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై గోల్కొండ కోట వద్ద సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట
హైదరాబాద్ : నగరంలోని కైతలాపూర్ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో కైతలాపూర్లో ఫ్లై ఓవర్ను రూ.86 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ నిర్మించింది. ఈ ఫ్లైఓవర్తో కూకట్ప�
హైదరాబాద్ : రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ స్టార్ హోటల్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఓ యువతిపై పలువురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. రూఫ్ టాప్ లాంజ్లో జరగ్గా.. బడా వ్యక్తుల పిల్లలు ఉన్నట్టు�
అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఓ విద్యార్థి జీవితాన్ని ఓ పుస్తకం మార్చేసింది. పదో తరగతిలో ఉన్న సమయంలో రోడ్డు వెంబడి తిన్న ఆహారం అతనికి అనారోగ్యాన్ని తెచ్చిపెట్టింది.
నగరంలోని పలు పార్కుల ఆధునీకరణపై హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రజలకు పార్కుల్లో మెరుగైన మౌలిక వసతులను అందుబాటులోకి తెచ్చేందుకు పెద్ద మొత్తంలో నిధులను వ�
హైదరాబాద్ : ఈ నెల 21న నగరంలోని కైత్లాపూర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని
హైదరాబాద్ : అతనో కూరగాయల వ్యాపారి.. సైకిల్పై తిరుగుతూ తన వ్యాపారాన్ని కొనసాగించేవాడు. అయితే కొంతమంది వ్యాపారులు TVS XL మోపెడ్ వాహనాలపై కూరగాయలు అమ్ముతుండటాన్ని అతను గ్రహించాడు. ఇక ఆ వాహనం కొ
హైదరాబాద్ : హైదరాబాద్ పరిసరాల్లోని బండ్లగూడ, పోచారం రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కొనుగోలు కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. బండ్లగూడలోని ఫ్లాట్ల కోసం 33,161 మంది దరఖాస్తు చేసుకోగా, పోచారం ఫ్లాట్ల కోసం 5,9
హిమాయత్నగర్,జూన్20 : విద్యుత్ షార్ట్ సర్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించి హాలిడే బజార్ ట్రావెల్ సంస్థ కార్యాలయంలోని ఫర్ని చర్, విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన నారాయణగూడ పోలీస్స్టేషన్ �
హైదరాబాద్ : హైదరాబాద్లోని బాచుపల్లి ఎస్ఎల్జీ ఆస్పత్రికి భారీగా జరిమానా విధించారు. రూ. 24 కోట్ల భారీ జరిమానా విధించినట్లు నిజాంపేట నగర పాలక సంస్థ అధికారులు వెల్లడించారు. ఆస్తి పన్ను స్వీయ మ�
హైదరాబాద్లో ఆసియా హ్యాండ్ బాల్ చాంపియన్షిప్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఈ నెల 22 నుంచి హైదరాబాద్ వేదికగా జరుగనున్న ఆసియా మెన్స్ క్లబ్ లీగ్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్ ఏర్పాట్లను ఫెడరేషన్ టెక్న�
అగ్నిపథ్ ప్రకటనతో ఉద్యోగం రాదనే బాధతోనే ఆర్మీ అభ్యర్థులు శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన చేపట్టారని రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. కేంద్ర ఆస్తులను ధ్వంసం చేస్తేనే తమ ఆవేదన తెలుస్తుం�
మబ్బులు కమ్ముకున్న వేళ.. సాయంకాలం విద్యుత్ కాంతుల్లో హుస్సేన్ సాగర్ వెలిగిపోయింది. జాతీయ జెండాతో పాటు సాగర్ చుట్టూ పరిసరాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. వారాంతం కావడంతో పర్యాటక ప్రాంతాలు �