కీసరలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో విగ్రహప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం వైభోపేతంగా జరిగింది. మూడు రోజులగా విగ్రహప్రతిష్ఠ మహోత్సవాలు అత్ంయత వైభోపేతంగా జరుగుతున్నాయి.
పోలీస్ స్టేషన్ వద్ద జప్తుకు గురైన వాహనాలు ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, వెంటనే పాతవాహనాలను తరలించాలని ఎమ్మార్డీసీ చెర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి పేర్కొన్నారు.
ఉద్యోగ సాధన ప్రధాన లక్ష్యం..లక్ష్య సాధనలో అవాంతరాలు ఎదురైనా తెలంగాణ నిరుద్యోగుల్లో మాత్రం ఆ సంకల్పం సడలటం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్సార్డీపీ మరో మైలురాయిని చేరుకున్నది. రూ.32 కోట్లతో చేపట్టిన ఎల్బీనగర్ ఆర్హెచ్ఎస్ ఫ్లై ఓవర్ను శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
ఇంటి నిర్మాణ అనుమతులను సరళీకృతం చేస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన టీఎస్ బీపాస్ (తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం) దేశంలోనే నం. 1గా నిలుస�
Minister Talasani | అన్ని దానాల కంటే అన్నదానం(Food donation) గొప్పదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు.
Fake Websites | పేరొందిన వ్యాపార సంస్థల డీలర్షిప్లు ఇప్పిస్తామని బురిడీకొట్టించిన బీహార్, యూపీ ముఠా సభ్యులను గురువారం సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంల
Mee Seva |మీ సేవా కేంద్రాలే లక్ష్యంగా నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరైనట్లు విచారణలో తేలడంతో కఠిన చర్యలకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. రికార్డులో నమోదు కాని, లేట్ రిజిస్ట్రేషన్కు సంబంధించి రెవెన్యూ డివిజ�
SBI | ఈఎంఐలు చెల్లిస్తున్నా వాహనాన్ని స్వాధీనం చేసుకున్న ఘటనలో ఎస్బీఐకి రూ.50 వేల జరిమానాతో పాటు రూ.20 వేల కోర్టు ఖర్చులు చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 ఆదేశించింది.
రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు (Rain) కురిసే అవకాశం ఉంది. ఉరుములు (Thunderstorm), మెరుపులు (Lightning), ఈదురు గాలులతో (Gusty winds) కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తె�
దేశ జనాభాలో పది శాతం మంది వ్యక్తిగత డాటాను చోరీచేసి సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 17 కోట్ల మంది వ్యక్తిగత డాటా చోరీ చేశారని సైబరాబాద్ పో�
ఐదేండ్ల కిందటి తీర్పు అమలు చేయని ప్రతివాది శ్రీతేజ బెనిఫిట్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ బీ హరికృష్ణకు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ హైదరాబాద్ రెండో వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. శిక్ష అమలు ని�
ఆకాశంలో నెలవంక కనిపించడంతో ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ ఉపవాస దీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం మొదటి రోజు మక్కా మసీదులో జరిగే ప్రత్యేక ప్రార్థనలకు జీహెచ్ఎంసీ అన్ని ఏర్ప